నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక వేధింపుల ఘటనలో గుర్తింపు రద్దుచేసిన బీఎస్డీ డీఏవీ స్కూల్ను తిరిగి తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాఠశాలను తిరిగి తెరవాలని తల్లిదండ్రులు గట్టిగా పట్టుబట్టుతుండటంతో వ�
ఉదయాన్నే అందరూ నిద్ర నుంచి మేల్కొని, ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరి నిర్లక్ష్యం.. నిండు ప్రాణాన్ని బలిగొనడమే గాకుండా, చుట్టుపక్కల వారిని సైతం ఆస్పత్రి పాలుజేసింది.
భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని నగరంలో ప్రతిష్టాత్మకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేషన్ను అభివృద్ధి చేసేందుకు దక్షి
రాష్ట్రంలోని ప్రతిఒక్క పేదవాడు ఉన్నతంగా విద్యను అంది పుచ్చుకోవాలనే సంకల్పంతో ప్రభు త్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ విద్యా సంస్థలను మరింత అభివృద్ది పరిచేందుకు చర్యలు చేపడుతుంద�
భోలక్పూర్ డివిజన్లో నాడు అధ్వానంగా ఉన్న రోడ్లు నేడు అందంగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్డు గత కొన్నేండ్లుగా గుంతల మయం కావడంతో పాదచారులు, ద్విచక్రవాహనదారులు నరకయాతన పడేవారు.
ఏండ్లుగా ముంపు ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సీవరేజ్ పైప్లైన్ పనులతో శాశ్వత పరిష్కారం చేశారు. దమ్మాయిగూడ పట్టణంలోని పలు వార్డులు, కాలనీలు వ�
విదేశాల్లో మాదిరిగా నగరంలో అంతర్జాతీయ స్థాయిలో ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం చేసి ట్రాఫిక్ ఇబ్బందుల లేకుండా చేసిన ఘనత మంత్రి కేటీఆర్దేనని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి �
బాలాపూర్ మండల పరిధిలో ఉన్న చెరువులను ప్రణాళిక బద్ధ్దంగా సుందరీకరణ చేయడానికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. దీంతో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెరువులను మహార్ద్దశ రా�
తపాలా బీమా జీవితానికి ధీమా కల్పిస్తోంది. దీంతో చాలా మంది బీమా చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ప్రమాద బీమా చేసుకుంటున్నారు. అందులో భాగంగా పోస్టు ఆఫీస్ మంచి ప్రణాళిక తయారు చేస
సైదాబాద్ ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు నడిచే ప్రధాన రహదారి నరక ప్రయాణానికి కేరాఫ్గా ఉన్నది. మరోవైపు నత్తతో పోటీ పడుతున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులతో గుంతల మయంగా మారిన ప�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మిషన్ భగీరథ పథకంతో జవహర్నగర్లో కార్పొరేషన్ దాహం తీరింది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బిందెడు నీళ్లకోసం మహిళల మధ్య పానిపట్టు యుద్ధాలే జరిగేవి.
పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా బుధవారం కొండాపూర్లోని 8వ పోలీసు బెటాలియన్లో కమాండెంట్ పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో రెడ్క్రాస్ సొసైటీతో కలిసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం ఫతేనగర్ డివిజన్లో రూ.7 కోట్ల 70 లక్షల 20 వేలతో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ పండాల సత�
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లి పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ భవనం అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటుంది. సువిశాల ప్రాంగణంలో రెండు అంతస్తుల్లో నిర్మాణమ
హైదరాబాద్ మహానగరం రోజురోజుకూ విస్తరిస్తోంది... పట్టణీకరణ నేపథ్యంలో జనాభా కూడా పెరుగుతోంది. అయితే నగరంలో గజిబిజి జీవనానికి దూరంగా చాలామంది హైదరాబాద్కు దగ్గర్లో ప్రశాంత వాతావరణం వైపు మొగ్గు చూపుతున్నా