పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్ల విస్తరణకు చర్యలు చేపట్టారు. నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి డివిజన్లలో ప్రధాన రోడ్లు అభివృద్ధిలో భాగంగా మేడపల్లి మహంకాళి ఆల యం వద్ద నుంచి పంచవటి కాలనీ �
శెట్టి బలిజ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం హైదర్నగర్ డివిజన్ శాతవాహన కాలనీలోని కమ్యూనిటీ హాల్లో ఆదివారం జరిగింది. సంఘం అధ్యక్షులుగా గుత్తుల మీరాకుమార్,
అనుమానాస్పద స్థ్ధితిలో ఓ యువకుడి మృతి చెందిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ గృహకల్ప కాలనీలో జరిగింది. ఇన్స్పెక్టర్ వి.అశోక్ రెడ్డి కథనం ప్రకారం...
ఉప్పల్ జైభీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావికి మణిహారం కార్యక్రమంలో భాగంగా ఉప్పల్లోని నాలెడ్జి పార్కులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కార్యక్రమం నిర్వహించారు.
ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించడం అభినందనీయమని నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ అన్నారు. ఆర్ఏ కెమికల్ ఫార్మా అండ్ నీర్మాన్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నాచారం సీడీఎస్ భవన
తెలంగాణ రాష్ట్రంలో “చేనేత ప్రభుత్వం” అధికారంలో ఉన్నదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేనేతలకు ఉరితాళ్లు మిగుల్చు
గొల్ల, కురుమలకు బీజేపీ అన్యాయం చేసిందని, ఆ పార్టీకి చెందిన నాయకులు ఓట్లు అడిగేందుకు గ్రామాలకు వస్తే తరిమికొట్టాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరా�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు భారీ మెజార్టీ ఖాయమని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలోని లక్కారం 7,8 వార్డుల పరిధిలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఆధ్వర్య�
ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మాత్రం ప్రజారక్షణ, శాంతి పరిరక్షణ కోసం నిరంతరం పాటుపడుతుంటారని, విధి నిర్వహణలో అసువులు బాసిన అమరుల త్యాగాలను స్మరించుకోవాలని పలువురు అధికారులు సూచించారు.
రంగురంగుల వెలుగులు, ఆనందాల మధ్య జరుపుకోవాల్సిన దీపావళి పండుగ చిన్నపాటి తప్పిదాలతో జీవితం చికటి మయంగా మారడం ఖాయం. పటాకులు కాల్చే సమయంలో అప్రమత్తంగా ఉండక పో వడం, అత్యుత్సాహంతో చేతిలో పట్టుకుని పేల్చడంతో ప
బాలాజీనగర్ డివిజన్లో జంగిల్బుక్ థీమ్తో అద్భుతమైన పార్కును అందుబాటులోకి తేవడం జరిగిందని.. కాలనీలు, బస్తీలలో ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ�
కోట్లాది రూపాయలతో సకల మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. అభివృద్ధిలో శేరిలింగంపల్లి నియోజకవర్గం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ జన్మదిన వేడుకలు శుక్రవారం పేట్బషీరాబాద్లోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఆయన అభిమా�