ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో శుక్రవారం వానాకాలం 2022-23 ధాన్యం క
వనస్థలిపురం ఫేజ్-4లో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి ఆయన ప�
విక్టోరియా మెమోరియల్ హోం ట్రస్ట్ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, అందులో ఎటువంటి సందేహాలకు, అపోహలకు తావులేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి స్పష్టం చేశారు.
పేదలు కార్పొరేట్ వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు సీఎం సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే సాయన్న అన్నారు.
మేడ్చల్ పోలీస్స్టేషన్లో శుక్రవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు, సిబ్బంది అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కవులు, కళాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వారిని ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.
మన ఊరు - మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చింది. సర్కారు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి.
గ్లోబల్ సిటీ హైదరాబాద్లో చౌరస్తాలు కొత్త రంగు పులుముకుంటున్నాయి. ఎల్ఈడీ, కలర్ లైటింగ్లో జిగేలుమంటున్నాయి. ప్రధాన జంక్షన్లు, ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్లను ఆధునీకీకరించడంతోపాటు గ్రీనరీ ఎంతగానో ఆకట్ట�