రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాతోపాటు సినీ ఫక్కీలో బజాజ్ ఎలక్ట్రానిక్ షాపులో చోరీకి పాల్పడిన కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం బాలానగర్
నగర రోడ్లపై పౌరులు సాఫీగా ప్రయాణం సాగించేందుకు హైదరాబాద్లో మొదలు పెట్టిన ఆపరేషన్ ‘రోప్' మంచి ఫలితాలు ఇస్తున్నది. ఇక నుంచి ఈ ఆపరేషన్ నగరంలో మరింత ఉధృతం చేయనున్నారు.
మునుగోడు నియోజకవర్గానికి సాగు జలాలు అందించే చర్లగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులను పూర్తి చేసి ఆ నీళ్లతో మునుగోడు ప్రజల కాళ్లు కడుగుతానని వామపక్షాలు బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ర
పాఠశాలలు, కళాశాలల్లో నాణ్యమైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న సదుద్దేశంతో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మహాత్మజ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల్లో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు క్రీడాకారుల నుంచి ఆపూర్వ స్పందన లభిస్తుంది. సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ గురుకుల పాఠశాల్లో నాణ్యమైన
శరవేగంగా అభివృద్ధి చెం దుతున్న మున్సిపాలిటీలలో మణికొండ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలో రూ.కోటి 30లక్షలతో పలు అభివృద్ధి �
తరచూ మ్యాన్హోళ్లు పొంగే ప్రాంతాలను హాట్స్పాట్స్గా గుర్తిస్తూ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ పనులు చేపట్టేందుకు జలమండలి డివిజన్-6 అధికారులు చర్యలు ప్రారంభించారు.
కాలనీల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో అభివృద్ధి పనులను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు �
సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటున్నానని, అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
‘ఆసరా’ పథకం నిరుపేదల పాలిట వరంగా మారి వారి జీవితాలకు ఆర్థిక భరోసాను కల్పించింది. సంక్షేమం బాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్ పథకం ‘ఆసరా’ ఎంతో మంది జీవితాలకు వెగులునిస్తుంది.