గ్రామానికి బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని పూడూరు గ్రామ సర్పంచ్ బాబు యాదవ్ విద్యార్థులతో కలిసి సోమవారం మేడ్చల్ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు.
కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు ఎన్టీఆర్ స్టేడియంలో కనుల పండువగా సాగుతున్నాయి. నాలుగో రోజు శుక్రవారం శ్రీవారికి అభిషేకం నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని కనులారా చూసి భక్తులు తరించారు.
ప్రస్తుతం ప్రపంచం అంతా స్మార్ట్గా మారిపోతుంది. ప్రతి వస్తువూ స్మార్ట్గానే ఉంటుంది. ఇందులో భాగంగా ఇండ్లు కూడా స్మార్ట్గానే ఉంటున్నాయి. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న స్మా�
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ కూడా అంతేవేగంగా సాగుతున్నది. హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా,ఐటీ కారిడార్కు అదనపు ఆకర్షణగా నిలిచిన ఔటర్ రింగు రోడ్డు ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఎం�
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని చెరువు సుందరీకరణకు రంగం సిద్ధమైంది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పనులు చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించి�
రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాతోపాటు సినీ ఫక్కీలో బజాజ్ ఎలక్ట్రానిక్ షాపులో చోరీకి పాల్పడిన కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం బాలానగర్
నగర రోడ్లపై పౌరులు సాఫీగా ప్రయాణం సాగించేందుకు హైదరాబాద్లో మొదలు పెట్టిన ఆపరేషన్ ‘రోప్' మంచి ఫలితాలు ఇస్తున్నది. ఇక నుంచి ఈ ఆపరేషన్ నగరంలో మరింత ఉధృతం చేయనున్నారు.
మునుగోడు నియోజకవర్గానికి సాగు జలాలు అందించే చర్లగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులను పూర్తి చేసి ఆ నీళ్లతో మునుగోడు ప్రజల కాళ్లు కడుగుతానని వామపక్షాలు బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ర
పాఠశాలలు, కళాశాలల్లో నాణ్యమైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న సదుద్దేశంతో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మహాత్మజ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల్లో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు క్రీడాకారుల నుంచి ఆపూర్వ స్పందన లభిస్తుంది. సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ గురుకుల పాఠశాల్లో నాణ్యమైన