అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి చెరువులో శవమై తేలాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నగరవ్యాప్తంగా రెండు వారాల కిందట ప్రారంభించిన ఆపరేషన్ రోప్ స్పెషల్ డ్రైవ్ను పటిష్టంగా అమలు చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.
పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం అందిస్తున్న భోజనంలో నాణ్యత పాటించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు కొంతం గోవర్ధన్ రెడ్డి, మూలకుంట్ల భారతి అన్నారు.
ఉప్పల్ రింగ్రోడ్డులో చేపడుతున్న స్కైవాక్ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం మేర పనులు పూర్తికావచ్చాయి. ప్రస్తుతం మెట్లు, లిఫ్ట్ల పనులు కొనసాగుతున్నాయి.
రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నట్లు మండల రైతు బంధు అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి తెలిపారు. మండల పరిధి ప్రతాపసింగారం లోని రైతు వేదిక భవనంలో మండల రైతులతో సోమవారం సమిక్ష సమావేశం జ�
కీసరగుట్ట ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం గర్భాలయంలో స్వామివారికి మంత్రి మల్లారెడ్డి అభిషేకం నిర్వహించారు.
గ్రామానికి బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని పూడూరు గ్రామ సర్పంచ్ బాబు యాదవ్ విద్యార్థులతో కలిసి సోమవారం మేడ్చల్ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు.
కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు ఎన్టీఆర్ స్టేడియంలో కనుల పండువగా సాగుతున్నాయి. నాలుగో రోజు శుక్రవారం శ్రీవారికి అభిషేకం నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని కనులారా చూసి భక్తులు తరించారు.
ప్రస్తుతం ప్రపంచం అంతా స్మార్ట్గా మారిపోతుంది. ప్రతి వస్తువూ స్మార్ట్గానే ఉంటుంది. ఇందులో భాగంగా ఇండ్లు కూడా స్మార్ట్గానే ఉంటున్నాయి. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న స్మా�
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ కూడా అంతేవేగంగా సాగుతున్నది. హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా,ఐటీ కారిడార్కు అదనపు ఆకర్షణగా నిలిచిన ఔటర్ రింగు రోడ్డు ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఎం�
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని చెరువు సుందరీకరణకు రంగం సిద్ధమైంది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పనులు చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించి�