ఉమ్మడి రాష్ట్రంలో కవులు, కళాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వారిని ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.
మన ఊరు - మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చింది. సర్కారు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి.
గ్లోబల్ సిటీ హైదరాబాద్లో చౌరస్తాలు కొత్త రంగు పులుముకుంటున్నాయి. ఎల్ఈడీ, కలర్ లైటింగ్లో జిగేలుమంటున్నాయి. ప్రధాన జంక్షన్లు, ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్లను ఆధునీకీకరించడంతోపాటు గ్రీనరీ ఎంతగానో ఆకట్ట�
అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి చెరువులో శవమై తేలాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నగరవ్యాప్తంగా రెండు వారాల కిందట ప్రారంభించిన ఆపరేషన్ రోప్ స్పెషల్ డ్రైవ్ను పటిష్టంగా అమలు చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.
పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం అందిస్తున్న భోజనంలో నాణ్యత పాటించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు కొంతం గోవర్ధన్ రెడ్డి, మూలకుంట్ల భారతి అన్నారు.
ఉప్పల్ రింగ్రోడ్డులో చేపడుతున్న స్కైవాక్ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం మేర పనులు పూర్తికావచ్చాయి. ప్రస్తుతం మెట్లు, లిఫ్ట్ల పనులు కొనసాగుతున్నాయి.
రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నట్లు మండల రైతు బంధు అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి తెలిపారు. మండల పరిధి ప్రతాపసింగారం లోని రైతు వేదిక భవనంలో మండల రైతులతో సోమవారం సమిక్ష సమావేశం జ�
కీసరగుట్ట ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం గర్భాలయంలో స్వామివారికి మంత్రి మల్లారెడ్డి అభిషేకం నిర్వహించారు.