కీసరగుట్ట సమీపంలోని మహాత్మాజ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల బాలికల గురుకుల పాఠశాలలో బాలికల విభాగం జిల్లా స్థాయి క్రీడా పోటీలు గురువారంప్రారంభం అయ్యాయి. ఈ పోటీల్లో నాంపల్లి, చార్మినార్,
మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా మునుగోడుకు వెళ్తున్న మంత్రి కేటీఆర్కు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రె�
బీమా క్లెయిమ్లో నిర్లక్ష్యం వహించినందుకు బాధితుడికి బీమా మొత్తం రూ.15 లక్షలతో పాటు జరిమానాగా రూ.లక్ష, కోర్టు ఖర్చుల కింద మరో రూ.20వేలు చెల్లించాలని వెంకటేశ మోటార్స్- లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలక�
చిన్నారులను బంధించి.. భౌతికంగా దాడికి పాల్పడిన సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు కథనం ప్రకారం..
తార్నాక నుంచి బంజారాహిల్స్కు క్యాబ్ బుక్ చేసుకున్న ఓ వ్యక్తికి రైడ్ ధర 200 చూపించింది. ఆన్లైన్ పేమెంట్కు ఓకే చేసుకున్నాడు.. 5 నిమిషాలు గడిచినా.. డ్రైవర్ రాలేదు.
డా.సుద్దాల అశోక్ తేజ గొప్ప సినీగేయ రచయిత అని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.కె.వి వరప్రసాద్రెడ్డి అన్నారు.