మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ప్రకటించి, దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న సందర్భంగా అల్వాల్కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ పూన ప్రదీప్ తన సూక్ష్మకళతో బీఆర్ఎస్కు మద్దతు తెలిపాడు.
భారతదేశ అభివృద్ధిలో సీఎం కేసీఆర్ సేవలు చాలా అవసరమని బీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గం మహిళా విభాగం మాజీ జనరల్ సెక్రటరీ, ఉద్యమకారిణి తోగూట లీల శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పొట్ట చేత పట్టుకొని నగరానికి వచ్చిన వారందరినీ అన్నపూర్ణలా అక్కున చేర్చుకొని ఆకలి తీర్చే నగరం హైదరాబాద్. గత ఎనిమిదేండ్లుగా మౌలిక సదుపాయాల విషయంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మన నగరం అన్ని జాతులకు, రా�
ఒకప్పుడు 250 కూడా లేని ఈ-వెహికిల్స్ 2020నాటికి 4800 పైగా విక్రయించారు. ప్రస్తుతం ఒక్క సిటీలోనే దాదాపు 10వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డెక్కుతున్నాయి.