దసరా పండుగ సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సీఆర్ ఎన్క్లేవ్లోని స్వయంభూపోచమ్మ దేవాలయం, శ్రీసాయినగర్ కాలనీలోని దుర్గాదేవి దేవాలయం,
దసరా ఉత్సవాల సందర్భంగా జవహర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సరూర్నగర్లోని మండల గ్రౌండ్లో బుధవారం రాత్రి రావణ దహనం ఘనంగా నిర్వహించారు. ఈ రావణ దహనాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
దసరా పండుగ సందర్భంగా గురువారం శంషాబాద్ మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు రాష్ట్ర మంత్రి సబితారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్లను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో నవ శకం మొదలైంది. 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చోటుచేసుకున్నది.
వెలకట్టలేని అభిమానంతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మనసున్న గొప్ప నాయకుడని బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే.హేమలత అన్నారు.
దేశంలో గతంలో ఎన్నడూలేని విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను హరిస్తున్న తరుణంలో ఫెడరల్ స్ఫూర్తిని కాపాడేందుకు భారత్ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఏర్పాటు చారిత్రక అవసరమనే విషయాన్ని ప్రజలంతా గుర్�
ఆమె స్కూల్ టీచర్. భర్త ప్రైవేటు ఉద్యోగి. వారికి 8 ఏండ్ల కుమారుడు ఉన్నాడు. చిన్న కుటుంబం చింత లేకుండా సాగుతున్న వారి జీవితంలో మద్యం చిచ్చురేపింది. మద్యానికి బానిసైన టీచర్ భర్త తరచూ తాగొచ్చి భార్యను శారీ�
‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా నిర్వహిస్తున్న దసరా బొనాంజా నగర వాసులకు ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. వినియోగదారులు, కొనుగోలుదారులు ఎంతో ఆనందంతో ఈ బొనాంజాలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తొమ్మిదవ రోజు శుక్రవారం
తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన వారు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
శ్రీలంక దేశాన్ని సందర్శించండి.. పర్యాటక రంగాన్ని ఆస్వాదించాలని హైదరాబాదీలకు శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో పిలుపునిచ్చారు. హైదరాబాద్ తరహాలో తమ దేశంలోనూ పర్యాటక ప్రాంతాలను పర్యటించాలని క�
నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, ఫంక్షనల్ వర్టికల్స్లో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ రాష్ట్రంలోనే టాప్లో నిలిచిందని, దీనిని ఇతర యూనిట్ అధికారులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్రె�
నిబంధనలు పాటించని, గుర్తింపు లేని ప్రైవేటు దవాఖానలపై వైద్య, ఆరోగ్యశాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 1087 దవాఖానల్లో అధికారులు తనిఖీలు జరిపినట్లు గ్రేటర్ వైద్యాధికారులు వెల్లడించారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి పట్టుకోవడం కోసం ఇక నుంచి తరచూ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించనున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని రెండు రోజుల ముందే ప్రకటన జారీ చేస్�