విజయదశమి వేడుకల్లో భాగంగా రావణ దహన కార్యక్రమాలను చేపట్టారు. గోషామహల్ నియోజకవర్గం పరిధిలో జమ్మిచెట్టుకు పూజ చేసిన అనంతరం ప్రజలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.
బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వాకర్స్, సందర్శకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. పార్కుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చెయ్యడంతో పార్కులో అనేక అభివృద్ధి పనులు జరిగాయి..
దసరా పండుగ సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సీఆర్ ఎన్క్లేవ్లోని స్వయంభూపోచమ్మ దేవాలయం, శ్రీసాయినగర్ కాలనీలోని దుర్గాదేవి దేవాలయం,
దసరా ఉత్సవాల సందర్భంగా జవహర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సరూర్నగర్లోని మండల గ్రౌండ్లో బుధవారం రాత్రి రావణ దహనం ఘనంగా నిర్వహించారు. ఈ రావణ దహనాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
దసరా పండుగ సందర్భంగా గురువారం శంషాబాద్ మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు రాష్ట్ర మంత్రి సబితారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్లను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో నవ శకం మొదలైంది. 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చోటుచేసుకున్నది.
వెలకట్టలేని అభిమానంతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మనసున్న గొప్ప నాయకుడని బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే.హేమలత అన్నారు.
దేశంలో గతంలో ఎన్నడూలేని విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను హరిస్తున్న తరుణంలో ఫెడరల్ స్ఫూర్తిని కాపాడేందుకు భారత్ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఏర్పాటు చారిత్రక అవసరమనే విషయాన్ని ప్రజలంతా గుర్�