ఇది మీ ప్రభుత్వం. కుల వృత్తులను ఆదరించే ప్రభుత్వం. రాష్ట్రంలోని 2,29,852 మంది
గీత కార్మికుల్లో టీఎఫ్టీలో 4,181 మంది సభ్యులు ఉండగా, టీఎఫ్టీల్లో మరో 3,559 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. 50 ఏండ్ల వయసు దాటిన 70 వేల మంది గ�
మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్రెడ్డి ఊసే కనిపిస్త లేదని, ఎక్కడ చూసినా టీఆర్ఎస్ జెండాలే కనిపిస్తున్నాయని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి అన్నారు.
మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన జీహెచ్ఎంసీ మొబైల్ షీ టాయిలెట్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్లోని ఆరు జీహెచ్ఎంసీ జోన్లలో వీటిని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ జోన్లో మూ�
“ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారి ఫొటోలు దూరం నుంచి తీయడం కాదు.. చౌరస్తాలో వాహనదారుడికి అగుపించేలా నిలబడాలి. అయినప్పటికీ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే వెంటనే సదరు వాహనదారుడికి జరిమానా విధించాలి.
“బతుకమ్మ వాస్తవ స్వభావాన్ని, జరుగాల్సిన తీరును నేటి ఆధునీకరణ దెబ్బతీశాయి. బతుకమ్మ అంటే డీజే కాదు.. ఊరి జ్ఞాపకాలు, గత కాలం వైభవాలు గుర్తుతెచ్చుకుంటూ బతుకమ్మ పాటలను రెండు,
ఆయుర్వేద వైద్యంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఆయూష్) సంస్థ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ పీజీ ప్రసాద్ అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్ జెండాయేనని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ప్రజలను ఎన్ని విధాలుగా ప్రలోభపెట్టినా భంగపాటు తప్పదని అన్నారు.
క్యాన్సర్ బాధితుల్లో మనోైస్థెర్యాన్ని పెంపొందిచాల్సిన అవసరం ఉందని టీఎస్ ఆర్టీసీ ఎండీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ అన్నారు. ప్రపంచ రొమ్ము క్యాన్సన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వస్తవ క్యాన్స�