నిజాం కళాశాల గర్ల్స్ హాస్టల్ విషయంలో కొనసాగుతున్న వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. కొత్తగా నిర్మించిన హాస్టల్ను పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్ర
నగరంలోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లోని రాజీవ్ స్వగృహ ప్లాట్లను కేటాయించేందుకు డ్రాను మంగళవారం నిర్వహించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహించారు.
నానాటికీ విస్తరిస్తున్న నిర్మాణ రంగంతో పాటు కచ్చితమైన సర్వేకు సాంకేతిక తోడ్పాటును అందిస్తున్నట్లు హెక్జాగాన్ ఇండియా అధ్యక్షుడు ప్రమోద్ కౌషిక్ పేర్కొన్నారు.
జానపద కళారూపాలను కులాలకు అతీతంగా లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాయం ఉపాధ్యక్షుడు ఆచార్య టి. కిషన్రావు అన్నారు.
దేశంలో మెట్రోపాలిటన్ నగరాల కంటే గ్రేటర్ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. విశ్వనగరం దిశగా అడుగులు పడుతున్న వేళ వడివడిగా మరో వంతెన సిద్ధమయింది.
ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. రచన టెలివిజన్, భక్తి టీవీ సంయుక్త ఆధ్వర్యంలో వర్గల్ శ్రీ శారదా వైదిక స్మార్థ వేదపాఠశాల విద్యార్థుల వేదపఠనంతో
తెలుగు పత్రికారంగంలో విలువలను, ప్రమాణాలను పాటిస్తూ జర్నలిస్టులకు ఆదర్శ గురువుగా వరదాచారి నిలిచారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కొనియాడారు.