కాప్రా డివిజన్లో ఈ ఆర్థిక సంవత్సరంలో (2022-2023) రూ.9.8 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీ టిలో గత ఏడాదికి సంబంధించి రూ.8.14కోట్లతో చేపట్టిన 22 స్పిల్ ఓవర్ పనులు,
బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ప్రతినిధుల బృందంతో టీహబ్లో యూకే బీ2బీ స్టార్టప్ కార్పొరేట్ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ అంశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్లను ప్రోత్సహిం�
సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగంలో జెడ్ సర్టిఫికెట్ మార్కెట్ విస్తరించడం.. కొత్త ఉత్పత్తుల ప్రక్రియకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ సుధీర్కుమార్ పేర్కొన్నారు.
బోధన విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఉపాధ్యాయులకు సూచించారు. మేడ్చల్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో
మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన ఐడీఏసీ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆర్కిటెక్చర్ అండ్ కన్స్స్ట్రక్షన్) ఎక్స్పో 2022లో నూతన సాంకేతికతో కూడిన పలు రకాల ఆటో�
స్వదేశీ పరిజ్ఞానంతో పాటు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని దేశవ్యాప్తంగా అణు ఇంధన వినియోగం కొనసాగిస్తున్నామని అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు చైర్మన్ జి.నాగేశ్వర్రావు,