ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్య, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కక్షతో భార్య, ఆమె ప్రియుడు, పదినెలల బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని నారాయణగూడ పోలీసులు
హైదరాబాద్ నగరానికి సమీపంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో నిర్మించనున్న గేట్వే ఐటీ పార్క్లో ఐటీ సంస్థల ఏర్పాటుకు అనేక దరఖాస్తులు వస్తున్నాయి.
పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశు వైద్య విశ్వవిద్యాలయం, భారతీయ వెటర్నరీ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 39వ అంతర్జాతీయ వెటర్నరీ పాథాలజీ కాంగ్రెస్ సదస్సును నిర్వహించనున్నట్లు ఉపకులపతి డా.రవీందర్ రెడ్�
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28 నుంచి జనవరి 8వ తేదీ వరకు పోరు యాత్రను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.
నిజాం కళాశాల గర్ల్స్ హాస్టల్ విషయంలో కొనసాగుతున్న వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. కొత్తగా నిర్మించిన హాస్టల్ను పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్ర
నగరంలోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లోని రాజీవ్ స్వగృహ ప్లాట్లను కేటాయించేందుకు డ్రాను మంగళవారం నిర్వహించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహించారు.
నానాటికీ విస్తరిస్తున్న నిర్మాణ రంగంతో పాటు కచ్చితమైన సర్వేకు సాంకేతిక తోడ్పాటును అందిస్తున్నట్లు హెక్జాగాన్ ఇండియా అధ్యక్షుడు ప్రమోద్ కౌషిక్ పేర్కొన్నారు.
జానపద కళారూపాలను కులాలకు అతీతంగా లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాయం ఉపాధ్యక్షుడు ఆచార్య టి. కిషన్రావు అన్నారు.
దేశంలో మెట్రోపాలిటన్ నగరాల కంటే గ్రేటర్ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. విశ్వనగరం దిశగా అడుగులు పడుతున్న వేళ వడివడిగా మరో వంతెన సిద్ధమయింది.