మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన ఐడీఏసీ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆర్కిటెక్చర్ అండ్ కన్స్స్ట్రక్షన్) ఎక్స్పో 2022లో నూతన సాంకేతికతో కూడిన పలు రకాల ఆటో�
స్వదేశీ పరిజ్ఞానంతో పాటు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని దేశవ్యాప్తంగా అణు ఇంధన వినియోగం కొనసాగిస్తున్నామని అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు చైర్మన్ జి.నాగేశ్వర్రావు,
తెలుగు చలన చిత్ర రంగంలో సూపర్స్టార్, దర్శకుడిగా ముద్రవేసుకున్న ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ (శివరామ కృష్ణమూర్తి) మంగళవారం తెల్లవారు జామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వ�
గృహ విక్రయాల్లో హైదరాబాద్ అ‘ధర’హో అనిపిస్తోంది. ఈ త్రైమాసికంలో గ్రేటర్ పరిధిలో 4 శాతం పెరుగుదల నమోదైంది. కేవలం మూడు నెలల కాలంలోనే 11,650 యూనిట్ల విక్రయాలు జరిగాయి. దేశంలోని ఏడు మెట్రో నగరాల్లో జరిగిన కొనుగ�
ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్య, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కక్షతో భార్య, ఆమె ప్రియుడు, పదినెలల బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని నారాయణగూడ పోలీసులు
హైదరాబాద్ నగరానికి సమీపంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో నిర్మించనున్న గేట్వే ఐటీ పార్క్లో ఐటీ సంస్థల ఏర్పాటుకు అనేక దరఖాస్తులు వస్తున్నాయి.
పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశు వైద్య విశ్వవిద్యాలయం, భారతీయ వెటర్నరీ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 39వ అంతర్జాతీయ వెటర్నరీ పాథాలజీ కాంగ్రెస్ సదస్సును నిర్వహించనున్నట్లు ఉపకులపతి డా.రవీందర్ రెడ్�
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28 నుంచి జనవరి 8వ తేదీ వరకు పోరు యాత్రను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.