సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 13 అంశాలకు గాను 12 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు పన్నాల దేవేందర్ రెడ్డి, మహ్మద్ అబ్దుల్ సలామ్ షాహిద్, మహపర, మీర్జా ముస్తఫా బేగ్, మందగిరి స్వామి, బాత జబీన్, ఇ.విజయ్ కుమార్ గౌడ్, మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, సీఎన్.రెడ్డి, వై.ప్రేమ్ కుమార్, సామల హేమ, కురుమ హేమలతలతో పాటు కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్, సీఈ ప్రాజెక్ట్ దేవానంద్, అడిషనల్ కమిషనర్లు బి.సంతోష్ సరోజ, విజయలక్ష్మి, జయరాజ్ కెన్నెడి, సీసీపీ దేవేందర్ రెడ్డి, జోనల్ కమిషనర్లు శంకరయ్య, మమత, పంకజ, శ్రీనివాస్ రెడ్డి, సామ్రాట్, అశోక్, రవికిరణ్, చీఫ్ ఎంటమాలజీ డా.రాంబాబు, అడిషనల్ సీసీపీ శ్రీనివాస్, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్, సెక్రెటరీ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందిన 12 అంశాలు ఇవే..