నులి పురుగులను నివారించి, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుదామని వక్తలు ప్రజలకు పిలుపునిచ్చారు. నులి పురుగుల నివారణ దినం సందర్భంగా నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.
టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర గ్రామానికి చెందిన బొంతు రమేశ్ ఇటీవల విద్యుత్ షాక్తో మృతి చెందాడు.
నులిపురుగుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే బేతి సుభా ష్రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఉప్పల్ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులక
నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం గొప్ప విషయమని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు అన్నారు.
ప్రాచీన కాలం నుంచి భారతీయులు ఉపయోగించే వంటింటి దినుసులు, పప్పులు, ఆహార పదార్థాల్లోనే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయని బంజారాహిల్స్�
దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలు చేస్తున్న సులభతర వాణిజ్య విధానంతో హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి రంగం మంచి అభివృద్ధి సాధిస్తున్నదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు.
తరగతి గదిలోనే దేశ భవిష్యత్ నిర్మాణం అవుతుందంటారు.. అలాంటి తరగతి గదిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులంతా దేశ భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.