జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ నుంచి మామిడిపల్లికి వెళ్లే రహదారికి మోక్షం లభించింది. పెరుగుతున్న జనాభాను, ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాల కోసం రోడ్లను విస్తరించడాన
పాదయాత్రలు ఎవరైనా చేయొచ్చు. కానీ పనులు చేయాలంటే నిధులు కావాలి. తెలంగాణ ప్రభుత్వం అనేక వ్యయప్రయాసలకు ఓర్చి మూసీ సుందరీకరణ కార్యాచరణను దిగ్విజయంగా అమలు చేస్తున్నది.
మహేశ్వరం నియోజక వర్గం పరిధిలో‘ మన ఊరు మన బడి’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను వైభవంగా జరుపుకోవాలని, వేడుకల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
సికింద్రాబాద్, సెప్టెంబర్ 10: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు గాను పరవస్తు క్రియేటీవ్ ఫౌండేషన్ నిర�
రైల్వే ప్రాజెక్టులు కొన్ని మొదలు పెట్టి 24 ఏండ్లు పూర్తి దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మరికొన్ని ప్రాజెక్టులు 2023 డిసెంబర్ వరకు అభివృద్ధి పనులు పూర్తవుతాయి.. చర్లపల్లి టెర్మినల్ను పరిశీలించిన కేంద్ర మంత