మొదట 100 మందికి ఇచ్చాం రెండవ దఫా మరో 500 మందికి ఇస్తాం ఎమ్మెల్యే ముఠా గోపాల్ కవాడిగూడ, సెస్టెంబర్ 10: దళితులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దేశం లో ఎక్కడాలేని విధంగా ధళితబంధు పథక�
సాయంత్రం 7 గంటలకు ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం బాలాపూర్ వినాయకుడి లడ్డూ 24.60 లక్షలు అర్ధరాత్రి దాటిన తర్వాత కొనసాగిన ప్రక్రియ బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకు వేడుకగా శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసిన నిమజ్జ�
బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(వీఎన్ఆర్ వీజేఐఈటీ) కళాశాలలో ‘అక్షర’ పేరిట గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న తెలుగు సాహితీ వేడుకలు శుక్రవా�
ఈనెల 3న జరిగిన ఓ వ్యక్తి హత్య కేసును కూకట్పల్లి పోలీసులు ఛేదించారు. అతడి స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. శుక్రవారం ఏసీపీ చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు.
రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని మణికొండలో అదృశ్యమైన రాగ్యానాయక్ను నిందితులు కృష్ణానదిలో పడేసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. భార్య సహకారంతోనే ఈ హత్య జరిగిందని, వివాహేతర సంబంధమే ఇందుకు కా�