వ్యర్థ రసాయనాలను డంపింగ్ చేస్తున్న వాహనాలను గుర్తించేందుకు ఆటోనగర్ పారిశ్రామిక వాడ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపా�
గిరిజన, ఆదివాసీ బిడ్డలు తలెత్తుకునేలా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆత్మగౌరవ బావుటాను ఎగురవేశారు. చరిత్రలో ఎవరూ చేయని విధంగా హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గిరిజన, ఆదివాసీల కోసం కుమ్రంభీం ఆదివాసీ భ�
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శనివారం ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీలు, చౌరస్తాలు, స్కూళ్లు, కాలేజీల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఉప్పల్, కాప్రా
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యమయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... బోడుప్పల్ రాజీవ్నగర్ కాలనీకి చెందిన ఎ
‘సీఎం కేసీఆర్ మాటల మనిషి కాదు. చేతల మనిషి. ఏం ఆలోచిస్తారో అదే చేస్తారు. ఏం చేస్తే దేశం మరింత అభివృద్ధిని సాధిస్తుందో విజన్ ఉన్న నేత కేసీఆర్ మాత్రమే. అందుకే ఆయన దేశ రాజకీయాల్లోకి రావాలి.
జేఎన్టీయూ హైదరాబాద్లో విశ్వవిద్యాలయం గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ‘ఇన్నోవేషన్ ఇన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ’ అనే అంశంపై ఏర్పా టు చేసిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రా�
గ్రేటర్లో చారిత్రక మెట్ల బావులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ, కుడా, టూరిజం, హెచ్ఎండీఏ శాఖలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కళతప్పిన చారిత్రక మెట్ల (దిగుడు) బావులను శుభ్రం చేసి, పునరుద్ధరి�
మారుమూల గ్రామం నుంచి వచ్చి హైదరాబాద్ బిషప్గా, ఇప్పుడు కార్డినల్గా పూల ఆంథోనీ నియమితులు కావడం ఎంతో గర్వించదగిన విషయమని ముంబాయి కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేషియస్ అన్నారు.