సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తుండటంతో ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ఆసరా పింఛన్లతో ఆత్మగౌరవం పెరిగిందని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని మంత్రి అ
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతూ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
యూట్యూబ్లో చూసి నకిలీ నోట్లు ముద్రిస్తూ మార్కెట్లో చలామణి చేస్తున్న ముఠా సభ్యులను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితురాలైన మహిళ పరారీలో ఉంది.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుంటే.. కొంత మందికి కడుపు మండుతోందని విమర్శించ�
ప్రారంభ దశలోనే క్యాన్సర్ను గుర్తించి, రోగుల జీవిత కాలాన్ని పెంచే క్రమంలో తెలంగాణ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు సత్ఫలితాలనిస్తున్నాయి.
దేశ దశ, దిశను మార్చేందుకు అందరి వాడు దేశ రాజకీయాల్లోకి వస్తున్నాడు. అభివృద్ధి మాంత్రికుడు, సంక్షేమ ఫలాల సఫలీకృతుడు, అసలైన హిందుత్వ వాది రాక కోసం దేశం ఎదురు చూస్తున్నది.
నాగోల్ డివిజన్ పరిధి నువ్వులబండలోని బస్తీ దవాఖానలో మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తనిఖీ చేశారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు అయ్యారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల వేగాన్ని మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ట్రాఫిక్ విభాగం అధికారులకు పలు సూచనలు చేశారు.