సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనందిస్తున్నది. ఒకపక్క పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తూనే.. మరో పక్క ఏర్పాటు చేసుకున్న పరిశ్రమలు ఆర్థికంగా నష్టపోకుండా ప్రత్యేక చర్యల�
డిమాండ్లు సాధిస్తాం.. హక్కులను కాపాడుకుంటామని భారతీయ జీవిత బీమా రంగం (ఎల్ఐసీ) ఏజెంట్లు నినదించారు. దేశవ్యాప్తంగా ‘రెస్ట్ డే’ పేరుతో కొనసాగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం హైదరాబాద్,
కీసరగుట్ట సమీపంలోని మహాత్మాజ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల బాలికల గురుకుల పాఠశాలలో బాలికల విభాగం జిల్లా స్థాయి క్రీడా పోటీలు గురువారంప్రారంభం అయ్యాయి. ఈ పోటీల్లో నాంపల్లి, చార్మినార్,
మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా మునుగోడుకు వెళ్తున్న మంత్రి కేటీఆర్కు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రె�
బీమా క్లెయిమ్లో నిర్లక్ష్యం వహించినందుకు బాధితుడికి బీమా మొత్తం రూ.15 లక్షలతో పాటు జరిమానాగా రూ.లక్ష, కోర్టు ఖర్చుల కింద మరో రూ.20వేలు చెల్లించాలని వెంకటేశ మోటార్స్- లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలక�
చిన్నారులను బంధించి.. భౌతికంగా దాడికి పాల్పడిన సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు కథనం ప్రకారం..
గ్రేటర్లో గ్రేవ్యార్డులన్నీ ఆధునిక సౌకర్యాలతో సిద్ధమవుతున్నాయి. రూ. 536 కోట్లతో మొత్తం 158 శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, రెండు దశల్లో ఇప్పటివరకు 29 ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చారు.
గ్రేటర్ శివారు ప్రాంతాల్లో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఉన్న ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు నోటిఫికేషన్ను జారీ చేసింది.