ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మాత్రం ప్రజారక్షణ, శాంతి పరిరక్షణ కోసం నిరంతరం పాటుపడుతుంటారని, విధి నిర్వహణలో అసువులు బాసిన అమరుల త్యాగాలను స్మరించుకోవాలని పలువురు అధికారులు సూచించారు.
రంగురంగుల వెలుగులు, ఆనందాల మధ్య జరుపుకోవాల్సిన దీపావళి పండుగ చిన్నపాటి తప్పిదాలతో జీవితం చికటి మయంగా మారడం ఖాయం. పటాకులు కాల్చే సమయంలో అప్రమత్తంగా ఉండక పో వడం, అత్యుత్సాహంతో చేతిలో పట్టుకుని పేల్చడంతో ప
బాలాజీనగర్ డివిజన్లో జంగిల్బుక్ థీమ్తో అద్భుతమైన పార్కును అందుబాటులోకి తేవడం జరిగిందని.. కాలనీలు, బస్తీలలో ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ�
కోట్లాది రూపాయలతో సకల మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. అభివృద్ధిలో శేరిలింగంపల్లి నియోజకవర్గం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ జన్మదిన వేడుకలు శుక్రవారం పేట్బషీరాబాద్లోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఆయన అభిమా�
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో శుక్రవారం వానాకాలం 2022-23 ధాన్యం క
వనస్థలిపురం ఫేజ్-4లో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి ఆయన ప�
విక్టోరియా మెమోరియల్ హోం ట్రస్ట్ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, అందులో ఎటువంటి సందేహాలకు, అపోహలకు తావులేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి స్పష్టం చేశారు.
పేదలు కార్పొరేట్ వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు సీఎం సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే సాయన్న అన్నారు.
మేడ్చల్ పోలీస్స్టేషన్లో శుక్రవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు, సిబ్బంది అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు.