దీపావళి పండుగ వచ్చిందంటే చాలు దీపాల వెలుగులు ఓవైపు.. పటాకుల మోతలు మరోవైపు వినిపిస్తుంటాయి. దీపావళి పటాకులు కావాలంటే సమీపంలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో ప్రజలు కొనుగోలు చేస్తుంటారు.
మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం నేరేడ్మెట్ డివిజన్, యాప్రాల్లోని శాంతినగర్, భగత్సింగ్నగర్, నెహ్రూనగర్ ప్రాంతాల్లో �
అబద్ధపు హామీలిస్తూ , ప్రజాగోడు పట్టని బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగడానికి మునుగోడుకు వస్తున్నారని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు ప్రశ్నించారు.
మిషన్ భగీరథ పథకంతో తాగునీటిని తెచ్చి బతుకుకు భరోసా ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆరేనని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని దామెర, భీమనపల్లిలో మంత్రి ఇంటింటి
మునుగోడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనంతరం పత్తా లేకుండా పోయిండని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
బీజేపీపై మునుగోడు గొల్లకురుమలు తిరుగబడ్డారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన సబ్సిడీని ఆపాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడాన్ని నియోజకవర్గంలోని యాదవులు మండిపడుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కవులు, కళాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వారిని ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.