ప్రస్తుతం తెలంగాణలో ఒక ఎన్నిక వచ్చింది.. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల దగ్గరికి ఓట్ల కోసం పోతే తమ ప్రభుత్వం ఏమి చేసిందో వివరిస్తుంది.. మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నం
పెరుగుతున్న జనాభాకనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుంది. ప్రధానంగా నగర శివారు ప్రాంతాల్లో అనేక కాలనీలు ఏర్పడటంతో ప్రజలు తమ నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
నెక్లెస్రోడ్లో శనివారం రొమ్ము క్యాన్సర్పై అవగాహన వాక్ను నిర్వహించారు. ఈ వాక్ను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్ నివారణ కోసం 33 జిల్లాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహి�
కంటోన్మెంట్ లో మూసివేసిన రోడ్లను తెరవాలంటూ..టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాత్రి బొల్లారం రైతు బజార్ నుంచి లక్డావాల రోడ్డు వరకు స్థానికులు,
యాదవులు, కుర్మలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో “చేనేత ప్రభుత్వం” అధికారంలో ఉన్నదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేనేతలకు ఉరితాళ్లు మిగుల్చు
గొల్ల, కురుమలకు బీజేపీ అన్యాయం చేసిందని, ఆ పార్టీకి చెందిన నాయకులు ఓట్లు అడిగేందుకు గ్రామాలకు వస్తే తరిమికొట్టాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరా�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు భారీ మెజార్టీ ఖాయమని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలోని లక్కారం 7,8 వార్డుల పరిధిలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఆధ్వర్య�