విదేశాల్లో మాదిరిగా నగరంలో అంతర్జాతీయ స్థాయిలో ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం చేసి ట్రాఫిక్ ఇబ్బందుల లేకుండా చేసిన ఘనత మంత్రి కేటీఆర్దేనని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి �
బాలాపూర్ మండల పరిధిలో ఉన్న చెరువులను ప్రణాళిక బద్ధ్దంగా సుందరీకరణ చేయడానికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. దీంతో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెరువులను మహార్ద్దశ రా�
తపాలా బీమా జీవితానికి ధీమా కల్పిస్తోంది. దీంతో చాలా మంది బీమా చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ప్రమాద బీమా చేసుకుంటున్నారు. అందులో భాగంగా పోస్టు ఆఫీస్ మంచి ప్రణాళిక తయారు చేస
సైదాబాద్ ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు నడిచే ప్రధాన రహదారి నరక ప్రయాణానికి కేరాఫ్గా ఉన్నది. మరోవైపు నత్తతో పోటీ పడుతున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులతో గుంతల మయంగా మారిన ప�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మిషన్ భగీరథ పథకంతో జవహర్నగర్లో కార్పొరేషన్ దాహం తీరింది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బిందెడు నీళ్లకోసం మహిళల మధ్య పానిపట్టు యుద్ధాలే జరిగేవి.
పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా బుధవారం కొండాపూర్లోని 8వ పోలీసు బెటాలియన్లో కమాండెంట్ పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో రెడ్క్రాస్ సొసైటీతో కలిసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం ఫతేనగర్ డివిజన్లో రూ.7 కోట్ల 70 లక్షల 20 వేలతో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ పండాల సత�
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లి పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ భవనం అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటుంది. సువిశాల ప్రాంగణంలో రెండు అంతస్తుల్లో నిర్మాణమ
హైదరాబాద్ మహానగరం రోజురోజుకూ విస్తరిస్తోంది... పట్టణీకరణ నేపథ్యంలో జనాభా కూడా పెరుగుతోంది. అయితే నగరంలో గజిబిజి జీవనానికి దూరంగా చాలామంది హైదరాబాద్కు దగ్గర్లో ప్రశాంత వాతావరణం వైపు మొగ్గు చూపుతున్నా
ఇది మీ ప్రభుత్వం. కుల వృత్తులను ఆదరించే ప్రభుత్వం. రాష్ట్రంలోని 2,29,852 మంది
గీత కార్మికుల్లో టీఎఫ్టీలో 4,181 మంది సభ్యులు ఉండగా, టీఎఫ్టీల్లో మరో 3,559 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. 50 ఏండ్ల వయసు దాటిన 70 వేల మంది గ�
మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్రెడ్డి ఊసే కనిపిస్త లేదని, ఎక్కడ చూసినా టీఆర్ఎస్ జెండాలే కనిపిస్తున్నాయని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి అన్నారు.
మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన జీహెచ్ఎంసీ మొబైల్ షీ టాయిలెట్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్లోని ఆరు జీహెచ్ఎంసీ జోన్లలో వీటిని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ జోన్లో మూ�
“ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారి ఫొటోలు దూరం నుంచి తీయడం కాదు.. చౌరస్తాలో వాహనదారుడికి అగుపించేలా నిలబడాలి. అయినప్పటికీ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే వెంటనే సదరు వాహనదారుడికి జరిమానా విధించాలి.