ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) అవకాశం సోమవారం (రేపటి)తో ముగుస్తున్నది. 2021-22 సంవత్సరం వరకు చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిల మొత్తాన్ని కేవలం 10శాతం వడ్డ�
మెట్రో రైలు దిగగానే సమీపంలో ఉండే ఆఫీసుకో.., ఇంటికో.. త్వరగా చేరుకునేలా మెట్రోరైడ్ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల సేవలను విస్తృతపరిచింది. మొదటి దశలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వద్ద ఎ�
ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న వరదముంపు సమస్య సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) తో శాశ్వతంగా పరిషారం అవుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఎ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకట
హైదరాబాద్ వినియోగదారుల కమిషన్లో రాజీ పడటానికి ఆసారం ఉన్న కేసులను పరిషారం కోసం పంపాలని సిటీ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కన్నోజు మురళీమోహన్ సూచించారు.
పిల్లలు ఎదిగి, చదువులో ప్రతిభ చూపాలంటే పౌష్టికాహారం పాత్ర ప్రధానం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల్లో దాదాపు అందరూ పేద విద్యార్థులే. వారి కుటుంబాలు పౌష్టికాహారానికి ఖర్చు చేయలేని పరిస్థితి.
కరోనా సోకిందని ప్రజలు కలత చెందవద్దని, నాలుగైదు రోజుల్లో కోలుకుని రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం సమావేశం ఏర్పాటు చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్�
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. బోర్డు పరిధిలోని రెండవ వార్డు అర్జున్నగర్ మార్కేండేయ ఆ లయం వద్ద శుక్రవారం 71మంది లబ్ధిదారులకు కల్య�