కలిసికట్టుగా కదులుదాం..క్యాన్సర్ను జయిద్దామని సినీహీరో మెగాస్టార్ చిరంజీవి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయం,
గర్భధారణ సమయంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నదని, దాన్ని అధిగమించడానికే మిసెస్ మామ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మిసెస్ మామ్స్ డైరెక్టర్, డాక్టర్ శిల్పిరెడ్డి తెలిపారు.
బ్రెయిన్ స్ట్రోక్ తెలియకుండానే మనిషిని కుంగదీసే ప్రమాదకర వ్యాధి అని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు హైదరాబాద్ సిటీ (డీఐజీ) ఈస్ట్ జోన్ రమేష్ మస్తీపురం అన్నారు.
విక్రయ ఒప్పందం ప్రకారం నిర్ణీత కాలంలో ఫ్లాట్ నిర్మాణం పూర్తి చేయనందుకు ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు రూ.లక్షా 50వేల భారీ జరిమానాను హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 విధించ�
బంజారాహిల్స్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్కు 1- 5వ తరగతి వరకు సీబీఎస్సీ బోర్డు అనుమతి ఉన్నప్పటికీ, 6, 7 తరగతులకు అనుమతులు లేవని విద్యాశాఖ వర్గాల ద్వారా తెలిసింది.
నవంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్పై మనోరంజన్ కోర్టు కాంప్లెక్స్ జ్యుడీషియల్ అధికారులు, లాయర్లు, వివిధ బ్యాంకుల అధికారులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్తో శనివారం సమావేశం నిర్వహించారు.
పట్ణణాల్లోనే బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, అందులో 30ఏండ్లకే రొమ్ము క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారని టాలీవుడ్ నటి ప్రయమణి పేర్కొన్నారు.
తెలంగాణ గడ్డపై ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లీడర్లు గద్దల్లా వాలి కేసీఆర్ను తిట్టడమే తప్ప రాష్ర్టానికి చేసిందేమీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
పెండ్లి పేరుతో పరిచయం చేసుకొని.. గిఫ్ట్ల పేరుతో మోసానికి పాల్పడిన నైజీరియన్ సైబర్ చీటర్ను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావుభూపాల్ కథనం ప్రకారం..