నగరంలో కల్తీని కట్టడి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇక నుంచి ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్యాధికా�
సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సరూర్నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణికి సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకుడు మృతి చెందాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాచుపల్లిలోని లక్ష్మీ కాలనీలో ఉంటున్న చంద్రసేన (62), శ్రీనివాసమ్
కంటోన్మెంట్లో మూసివేసిన రోడ్లను ట్రాఫిక్, ఆర్మీ అధికారులు గురువారం పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం నగర పోలీసులను ఆదే�
టౌలీచౌకిలోని నదీంకాలనీ, ఇతర ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నందున మిలిటరీ ప్రాంతం లో ఉన్న చెక్డ్యామ్ను తొలగించి పైపులైన్ వేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశాలమైన రోడ్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. విదేశీ హంగులను తలపించేలా ఇప్పటికే 12 చోట్ల ప్రయోగాత�
హార్ట్ఫుల్నెస్ సంస్థ దాని సహాయ సంస్థలతో కలిసి డిసెంబర్ 16 నుంచి 18 వరకు సంస్థ ప్రధాన కార్యాలయం కన్హాశాంతి వనంలో మొదటి ఇంటిగ్రేటెడ్ హెల్త్ వెల్బీయింగ్ (ఐహెచ్డబ్ల్యూ) 2022 సదస్సు నిర్వహించనున్నారు.
ఫోర్జరీ సంతకాలు, బోగస్ స్టాంపులు సృష్టించి జూబ్లీహిల్స్లోని ఖరీదైన ఫ్లాట్ను కబ్జా చేసిన కేసులో తెలంగాణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ. జ్ఞానేశ్వర్ నాయుడు అలియాస్ విజ్జీని పోలీసులు మంగళవార�
అంతర్జాతీయ స్థాయిలో నగరంలోకి బంగారాన్ని అక్రమ మార్గాల ద్వారా తరలిస్తున్న ఓ ముఠా సభ్యులను దక్షిణ మండలం టాస్క్ఫోర్స్, కస్టమ్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు.