సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం కన్సాన్పల్లిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్నగర్లోని ఓ కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాదఛ
దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.10 లక్షలు అందజేస్తున్నదని షెడ్యూల్డ్ కులాల రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక కార్యదర్శి విజ�
నిర్మాణ రంగంలో వస్తున్న నూతన పద్ధతులు, మెళకువలతో పాటు నూతన పరిజ్ఞానాన్ని పరిశ్రమలోని వారందరికి పంచుకునేందుకు నెట్వర్క్ ఫర్ పీపుల్ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్పీసీ)ఇండియా క్లబ్ హైదరాబాద్ చాప్టర్న
ఇది ఒక్క రోజు పోరాటం కాదు..15 ఏండ్ల పోరాటం. గతంలో ప్రతి ప్రభుత్వానికి గోడు వెళ్లబోసుకున్నప్పటికీ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ..తెలంగాణ ప్రభుత్వం జీవో 118ని విడుదల చేసి ఇండ్ల క్రమబద్ధీకరణకు శాశ్వత పరిష్క�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని, తెలంగాణను చూసి ఇతర రాష్ర్టాలు ఆచరిస్తున్నాయని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్కు చెందిన
ఇరవై ఏండ్లుగా మూడు కాలనీల వాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలకు జలమండలి అధికారులు పరిష్కారం చూపారు. స్థానికంగా నూతన డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి.
తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత కులవృత్తులను ప్రోత్సహించడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే రజకుల దోభీఘాట్లు, లాండ్రీషాపులు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా విద్య�