సెల్ఫోన్ లేకుండా క్షణం ఉండలేని రోజులు ఇవి. పక్కన ఉన్న వారు ఏమైపోయినా పట్టించుకోని కాలం. నిత్యం సెల్ ఫోన్లో ఆటలు, పాటలు, షేరింగ్లు, చాటింగ్లతో నిమగ్నమై ఉండే యువతలో మార్పు మొదలైంది.
ధనుర్వాతం వ్యాధి నుంచి పిల్లలను రక్షించుకునేందుకు టెటనస్ అండ్ డిఫ్తీరియా టీకాలను తప్పకుండా వేయించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ సూచించారు.
ప్రభుత్వం మరోమారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది. కేంద్ర సర్కారు బోర్డుకు రావాల్సిన బకాయిలను విడుదల చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మా
భూ రిజిస్ట్రేషన్లపై ఆంక్షల కత్తి వేలాడుతున్న ఆరు నియోజకవర్గాల్లోని 44 కాలనీలకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం చారిత్రక ఉత్తర్వులు జారీ చేసింది. ఆంక్షలను ఎత్తివేస్తూ విడుదల చేసిన జీవో 118 ఆయా కాలనీల�
మనిషిగా బతికినంతకాలం నలుగురితో మంచితనంగా ఉంటే.. ఆ మంచితనమే మనల్ని, మన కుటుంబాన్ని బతికిస్తుంది అంటారు పెద్దలు. ఈ నానుడిని నిజం చేసి చూపిందో కాలనీ. ఓ నిరుపేద కుటుంబానికి మేమున్నామని నిలబడింది. ఆ నిరుపేద వ్�
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 13 అంశాలకు గాను 12 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
ఆర్టీసీని బలోపేతం చేయడంలో సంస్థ ఉద్యోగులు, కార్మికులు గుండెకాయ లాంటివారని, గతంలో నష్టాలో ఉన్న సంస్థను ప్రస్తుతం వారి సహాకారంతో సంస్థకు ఆదాయం వస్తున్నదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు.