ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ఎవరికి వారే కాకుండా ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో సైబర్ నేరాలు అధికమయ్యాయి. ఈ ఆన్లైన్ మోసాలను అరికట్టి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు విన్నూత్న రీతిలో శ్రీకారం చుట్టారు.
మురుగునీటి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై జలమండలి ఎండీ దానకిశోర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంపైన విచారణ జరపాలని ఆయన విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ మహా నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదో.. విస్తరిస్తున్నదో... చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని, సదరన్ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమం�
గ్రేటర్లో సదర్ సందడి నెలకొన్నది. యాదవ, కురుమ సంఘం ఆధ్వర్యంలో పలు చోట్ల సదర్ ఉత్సవాలు బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. భాజా భజంత్రీలు, డీజే సౌండ్ల మధ్య దున్నపోతుల విన్యాసాలు, యాదవుల ఆటపాటలు ఆకట్టుకున్నాయ�
నేరేడ్మెట్ జేజేనగర్లో ఉన్న గ్రేస్ అనాథాశ్రమంలో బాలికపై లైంగిక దాడి జరిగింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆశ్రమం అకౌంటెంట్ మురళితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు.
నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక వేధింపుల ఘటనలో గుర్తింపు రద్దుచేసిన బీఎస్డీ డీఏవీ స్కూల్ను తిరిగి తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాఠశాలను తిరిగి తెరవాలని తల్లిదండ్రులు గట్టిగా పట్టుబట్టుతుండటంతో వ�
ఉదయాన్నే అందరూ నిద్ర నుంచి మేల్కొని, ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరి నిర్లక్ష్యం.. నిండు ప్రాణాన్ని బలిగొనడమే గాకుండా, చుట్టుపక్కల వారిని సైతం ఆస్పత్రి పాలుజేసింది.
భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని నగరంలో ప్రతిష్టాత్మకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేషన్ను అభివృద్ధి చేసేందుకు దక్షి
రాష్ట్రంలోని ప్రతిఒక్క పేదవాడు ఉన్నతంగా విద్యను అంది పుచ్చుకోవాలనే సంకల్పంతో ప్రభు త్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ విద్యా సంస్థలను మరింత అభివృద్ది పరిచేందుకు చర్యలు చేపడుతుంద�
భోలక్పూర్ డివిజన్లో నాడు అధ్వానంగా ఉన్న రోడ్లు నేడు అందంగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్డు గత కొన్నేండ్లుగా గుంతల మయం కావడంతో పాదచారులు, ద్విచక్రవాహనదారులు నరకయాతన పడేవారు.
ఏండ్లుగా ముంపు ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సీవరేజ్ పైప్లైన్ పనులతో శాశ్వత పరిష్కారం చేశారు. దమ్మాయిగూడ పట్టణంలోని పలు వార్డులు, కాలనీలు వ�