“బతుకమ్మ వాస్తవ స్వభావాన్ని, జరుగాల్సిన తీరును నేటి ఆధునీకరణ దెబ్బతీశాయి. బతుకమ్మ అంటే డీజే కాదు.. ఊరి జ్ఞాపకాలు, గత కాలం వైభవాలు గుర్తుతెచ్చుకుంటూ బతుకమ్మ పాటలను రెండు,
ఆయుర్వేద వైద్యంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఆయూష్) సంస్థ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ పీజీ ప్రసాద్ అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్ జెండాయేనని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ప్రజలను ఎన్ని విధాలుగా ప్రలోభపెట్టినా భంగపాటు తప్పదని అన్నారు.
క్యాన్సర్ బాధితుల్లో మనోైస్థెర్యాన్ని పెంపొందిచాల్సిన అవసరం ఉందని టీఎస్ ఆర్టీసీ ఎండీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ అన్నారు. ప్రపంచ రొమ్ము క్యాన్సన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వస్తవ క్యాన్స�
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్ల విస్తరణకు చర్యలు చేపట్టారు. నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి డివిజన్లలో ప్రధాన రోడ్లు అభివృద్ధిలో భాగంగా మేడపల్లి మహంకాళి ఆల యం వద్ద నుంచి పంచవటి కాలనీ �
శెట్టి బలిజ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం హైదర్నగర్ డివిజన్ శాతవాహన కాలనీలోని కమ్యూనిటీ హాల్లో ఆదివారం జరిగింది. సంఘం అధ్యక్షులుగా గుత్తుల మీరాకుమార్,
అనుమానాస్పద స్థ్ధితిలో ఓ యువకుడి మృతి చెందిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ గృహకల్ప కాలనీలో జరిగింది. ఇన్స్పెక్టర్ వి.అశోక్ రెడ్డి కథనం ప్రకారం...
ఉప్పల్ జైభీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావికి మణిహారం కార్యక్రమంలో భాగంగా ఉప్పల్లోని నాలెడ్జి పార్కులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కార్యక్రమం నిర్వహించారు.
ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించడం అభినందనీయమని నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ అన్నారు. ఆర్ఏ కెమికల్ ఫార్మా అండ్ నీర్మాన్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నాచారం సీడీఎస్ భవన