వస్తువులు పంచిపెడుతాం... అవసరాన్ని బట్టి డబ్బులు ఇచ్చి ఆదుకుంటాం.. వీటి వల్ల సాయం చేశామన్న తృప్తి ఉంటుంది. కానీ.. అవయవదానంతో కొందరికి జీవితాన్ని ఇవ్వొచ్చు.
ఒకప్పుడు చుక్క నీరు లేక జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ తల్లడిల్లేవి. ప్రస్తుతం ఎడతెరపి లేకుండా పడుతున్న వానలతో సీన్ మారింది. గడిచిన నెల రోజులుగా భారీ వానలు..
తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సరూర్నగర్ డివిజన్ భగత్సింగ్నగర్కు చెందిన 60 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫుట్పాత్ ఆక్రమణలు, క్యారేజ్ వేలపై అడ్డదిడ్డమైన వాహనాల పార్కింగ్ను తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ మొదలు పెట్టారు.
మండలంలోని కేబిదొడ్డిలో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామంలో డ్వాక్రా భవనానికి గతంలో రూ.6 లక్షలతో జిల్లా పరిషత్ నిధులు మంజూరు కాగా భవన నిర్మాణం పూర్తి కాలేదు.
ప్రతియేటా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ మురుగు సమస్యలను పరిష్కరించేందుకు జలమండలితో పాటు జీహెచ్ఎంసీ కొత్తగా నాలాలను నిర్మిస్తోంది. గతంలో జనాభాకు అనుగుణంగా కట్టిన నాలాల్లో సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్
అభివృద్ధిని చూసి ఓర్వలేక అబద్ధాలతో పబ్బం గడుపుకొనే స్థితికి బీజేపీ దిగజారిందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు. బోరబండ డివిజన్ ఎన్ఆర్ఆర్ పురం సైట్-3 కాలనీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకున్న నూత�
పాలక పరిశోధకుడిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిరస్మరణీయుడిగా చరిత్రలో నిలిచిపోతారని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రతి ఒక్కరు ఉత్తమ భవిష్యత్ను పొందేందుకు కలలు కనాలని, వాటిని నిజం చేసుకునేందుకు తగు
నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో
హుస్సేన్సాగర్ నాలా రిటర్నింగ్వాల్ పనులు వేగవంతగా పూర్తి చేసే విధంగా చర్య లు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. గాంధీనగర్ డివిజన్లోని నాలా పరీవాహక బస్తీ అరుంధతినగర్లో ఆదివారం ఎమ్�
వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది తక్షణ మరమ్మతులు చేపడుతున్నారు. కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లో పలు డివిజన్లలో రోడ్లకు బీటీ ప్యాచ్వర్క్ పనులను చురుకుగా చేస్తున