అవరోధాలు అధిగమిద్దాం తట్టుకొని నిలబడితే విజయం తథ్యం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం మహిళల వేధింపుల పరిష్కారానికి వాట్సాప్ నంబర్ 9490555533 ఆవిష్కరణ పాల్గొన్న టీఎస్సీడబ్ల్�
అత్యాధునిక యంత్రాలతో అత్యద్భుత వైద్య సేవలు తొలి ప్రాధాన్యంగా ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు ఇతర ప్రభుత్వ వైద్యశాలల్లో లేని లేజర్ చికిత్స విధానం అమలు దేశంలోనే తొలిసారి పిడియాట్రిక్ డెర్మటాలజీ శిక్షణా క�
ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడిపాం.. ఆకలితో అలమటించాం.. బంకర్లలో తల దాచుకున్నాం.. ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్కు చేరిన విద్యార్థుల మనోగతం సిటీబ్యూరో, మార్చి 4(నమస్తే తెలంగాణ): ‘మా తల్లిదండ్రులను మళ్లీ కలు�
స్వచ్ఛ నగరమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అనేక వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నది. సిటీలోని పలుకాలనీలు, బస్తీల్లో డంపర్ బిన్లు తొలగించి నిత్యం చెత్తసేకరణ కోసం ఆటో టిప్పర్లను ఇంటి వద్దకే పంపుతూ పారిశుధ్యాని�
జిల్లా వ్యాప్తంగా అత్యంత ఘనంగా సంబురాలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి 6న కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీలు కట్టడం, ప్రతిభ గలవారికి సన్మానాలు 7న పార్టీ శ్రేణులు లబ్ధిదారులను కలిసి సెల్ఫీలు తీసుకుంట�
సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముమ్మరం గా చేపడుతున్నామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నం.4లోని సుఖ్దేవ్నగర్ బస్తీలో రూ.17లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్
పోయిన ఫోన్ల ఫిర్యాదు కోసం ప్రత్యేక అప్లికేషన్ రోజుకు రెండు నుంచి మూడు ఫిర్యాదులు ఐఎంఈఐ సాయంతో పట్టి తెస్తున్న పోలీసులు పోలీసుల సేవలను కొనియాడుతున్న నగరవాసులు నేనో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. కంప�
తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని కార్ఖాన పోలీసులు అరెస్టు చేశారు. నార్త్జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చందనా దీప్తి వివరాలు వెల్లడించారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్నగర్లో జిమ్ను ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అమీర్పేట్, మార్చి 4: దాసారం హట్స్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని మంత్రి తలసాని శ
రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు దేశంలో ఏ ప్రభుత్వమూ ఇప్పటివరకు నిర్మించలేదని, డిగ్నిటీ కాలనీలతో నిరుపేదల కుటుంబాలు కూడా ఆత్మగౌరవంతో జీవిస్తున్నాయని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్�
ఠారెత్తిస్తున్న భానుడు పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న గృహ,వాణిజ్య కరెంటు వినియోగం 51 మిలియన్ యూనిట్లకు చేరిక సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తేతెలంగాణ) : మార్చి ఆరంభం నుంచే ఎండలు దంచుతున్నాయి. శివరాత్�
ఆయుధాల కేసులో సోదరులను ఇరికించి వివాదంలో ఉన్న ఆస్తిని కాజేందుకు ప్రయత్నించిన మరో సోదరుడిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నగర అదనపు సీపీ(క్రైమ్స్) ఏఆర్ శ్రీనివాస్, స�