తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ (టీపీఈటీఎఫ్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 2022 నూతన డైరీని టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి శనివారం బ�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సికింద్రాబాద్, మార్చి 5: వార్తల సేకరణ కోసం నిత్యం బిజీగా ఉండే పాత్రికేయులు క్రీడల్లోను రాణిం చడం అభినందనీయమని మంత్రి మల్లారెడ్డి ప్రశంసించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయ�
ఎమ్మెల్యే దానం నాగేందర్ బంజారాహిల్స్,మార్చి 5: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ‘మహిళా బంధు కేసీఆర్’ పేరుతో మహిళా దినోత్సవాన్ని మూడురోజుల పాటు సంబు
దివ్యాంగుల సంక్షేమంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ ఇండియా) రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు దైనంపల్లి మల్లికార్జున్ విమర్శించారు. దివ్యాంగుల చట్టం 2016 ప్రకారం, నాలు�
పచ్చదనం పెంపునకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో ఈ ఏడాది మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 52 లక్షల 17 వేల 500ల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా ప్రణాళిక సిద్ధమైంది.
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి దంపతులు శనివారం కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం వంశరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా శివరాత్రికి నిర్వహించే అన�