దేశ జనాభాలో రెండు శాతం చిన్న పిల్లలు, యా భై శాతం వృద్ధులలో వినికిడి సమస్యలు తలెత్తుతున్నాయని, ఆదిలోనే చిన్నారులలో వినికిడి శక్తి సమస్యలను గుర్తిస్తే చికిత్స అందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గాంధీ �
మారు వేషంలో నేరస్తుల డెన్కు వెళ్లి.. వారిని పట్టుకోవడం సినిమాల్లో చూస్తుంటాం.. అచ్చం అలానే సిటీకి చెందిన ఓ మహిళా పోలీస్ ఆఫీసర్.. అలాంటి చాతుర్యాన్నే ప్రదర్శించి..
ఉబకాయం.. శరీరానికి రోగాలను ఆహ్వానించే అవస్థ. ఇది మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఒక్కటి కాదు రెండు కాదు పలు రకాల అనారోగ్య సమస్యలకు ఉబకాయం కారణమవుతున్నదని యశోద దవాఖాన సర్జికల్ గ్యాస్ట్రోఎంటరా
రాబోయే వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జలమండలి ఎండీ దానకిశోర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. తాగునీరు, సీవరేజీ, తదితర అంశాలపై ఓఆండ్ఎం అధికారులతో గురువారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాల�
ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ రూ. 29.10 కోట్ల వ్యయంతో చేపట్టిన తుకారాం రైల్వే అండర్ బ్రిడ్జిని శుక్రవారం పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు ప్రారంభించనున్నారు.
గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన కమ్యూనిటీ ప్రాజెక్టు-2022 ప్రదర్శన ఆకట్టుకున్నది. పాఠశాల ఆడిటోరియంలో గురువారం ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శనను ప్రిన్సిపాల్ హేమా చెన్నుపాటి ముఖ్య�
స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గాంధీ శేరి లింగంపల్లి, మార్చి 3: పేద విద్యార్థులకు చేయూ త అందించేందుకు కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ముం దుకు రావడం అభినందనీయమని ప్రభుత్వ విప్, శేరి లింగంప�
జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాలలో మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, మార్చి 3(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు ఘనంగా సంబురాలను నిర్వహిస్తున్న�
డ్రగ్స్ వాడిన వారిపై ఉక్కు పాదం మోపాలని సీఎం కేసీఆర్ పోలీసులకు కఠినమైన ఆదేశాలు జారీచేశారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చదువులో తెలంగాణ విద్యార్థి ప్రపంచంతో పోటీ పడాలన్న లక్ష్యంతో
‘శ్రీవిద్యానికేతన్’ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన ఘట్కేసర్, మార్చి 3 : పోచారం మున్సిపాలిటీ సంస్కృతి టౌన్షిప్లోని శ్రీ విద్యానికేతన్ పాఠశాల తొలగింపు నిర్ణయంపై తల్లిదండ్రులు, విద్యార్థులు గురువారం పా
రానున్న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్స్వీప్ చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం మారేడ్పల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్�
తెలంగాణ ఉద్యమకారుడు, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కొందరు కుట్ర పన్నడాన్ని వివిధ సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఇది దుర్మార్గమైన చర్య అంటూ.. మండిపడ్దాయి. మంత్రి జోలికి వస్త�
సైబర్నేరాలు, డ్రగ్స్ కేసుల పరిశోధనకు సిటీ పోలీస్లకు ప్రత్యేక శిక్షణ సిటీ కమిషనరేట్లో ఏడాది పొడవునా ప్రొబేషనరీ ఐపీఎస్లకు అవగాహన కేంద్ర దర్యాప్తు, శిక్షణ సంస్థల సమన్వయ సమావేశంలో హైదరాబాద్ సీపీ సీవ