అత్యాధునిక, మెరుగైన పద్ధతిలో హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛంగా మారుస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు అన్నారు.
రాబోయే వర్షాకాలంలో నగరంతో పాటు చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ గ్రోత్ కారిడార�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ప్రజలకు నెలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మున్సిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్
తెలంగాణ సంస్కృతి వెలుగులు న్యూయార్క్ నగరంలో వెల్లివిరిశాయి. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాంస్కృతిక కార్యక్రమ�
గ్రేటర్లో వందశాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా రూ. 3,800 కోట్లతో 31 కొత్త ఎస్టీపీల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
మార్చి చివరి నాటికి నూరు శాతం వసూళ్లే లక్ష్యంగా అధికారుల స్పెషల్ డ్రైవ్ బకాయిదారులకు నోటీసులు జారీ సర్కిల్-15 పరిధిలో మొండి బకాయిదారుల గుర్తింపు ముషీరాబాద్, మార్చి 2 : జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద�
ఉత్సాహంగా పాల్గొన్న నగరవాసులు, చిన్నారులు అబిడ్స్, మార్చి 2 : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు సందర్శకుల సందడి నెలకొంది. బుధవారం సందర్శకుల తాకిడి పెరిగింది.
దశలవారీగా మంచినీటి, డ్రైనేజీ సమస్యలు పరిష్కారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి చర్లపల్లి, మార్చి 2 : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో నెలకొన్న మంచినీటి, డ్రైనేజీ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుక�
కుర్మల్గూడలో.. కంపోస్టు ఎరువు తయారీ కేంద్రం సంతలు, మార్కెట్ వేస్టేజీతో ఎరువు తయారీ బడంగ్పేట, మార్చి 2: బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్గూడలో ఆర్గానిక్ కంపోస్టు ఎరువుల తయారీ కేంద్
జూబ్లీహిల్స్, మార్చి 2 : ఐదేండ్ల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు మూడో రోజు ముమ్మరంగా సర్వే చేపట్టారు. ఫిబ్రవరి 27న నిర్వహించిన పల్స్ పోలియో శిబిరాల్లో చుక్కల మందు వేయించుకోలేని పిల్లల కోసం �
తిరిగి బాధితులకు అప్పగించిన రైల్వే పోలీసులు మారేడ్పల్లి, మార్చి 2: సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు సింహపూరి ఎక్స్ప్రెస్ రైల్లో వెళ్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు ఈ నెల 1న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్