ఓటుకు నోటు దొంగకు తెలంగాణలో స్థానం లేదు: మంత్రి చామకూర మల్లారెడ్డి కీసర, మే 9: మల్కాజిగిరి ఎంపీగా పనిచేస్తు న్న రేవంత్రెడ్డి గెలిచి మూడేండ్లు అయినా అటు పార్లమెంట్లో కాని, ఇటు తెలంగాణలో కాని అభివృద్ధి కో�
కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నదని బీజేపీ ప్రభుత్వ తీరు తెన్నులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు.
బీఏసీ టెస్ట్ ఆధారంగా కేసులు నమోదు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు : ట్రాఫిక్ పోలీసులు బోడుప్పల్, మే 9: దోస్తులు పార్టీకి పిలిచారని, వీకెండ్ కదా సరదాగా రెండు పెగ్గులేసి ఇంటికి పోదాంలే…ఏమీ కాదుల
మన్సూరాబాద్, మే 9: మన్సూరాబాద్ డివిజన్ సహార గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో ఎన్నికల సందడి మొదలైంది. కాలనీ మెయింటెనెన్స్ కమిటీని ఎన్నుకునేందుకు నిర్వహిస్తున్న ఎన్నికలను రెండు పక్షాల వారు ప్రతిష్టాత్మకంగా
సికింద్రాబాద్, మే 9: ‘ సమగ్ర విద్యతోనే జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. నాగరికతకు విద్యే కొలమానం. అది విశ్వసించే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన ఉచిత విద్యను అం�
వేసవిలో మొక్కల సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి 25మంది సిబ్బందితో రక్షణ చర్యలు గ్రీనరీ స్పాట్గా కొంపల్లి మున్సిపాలిటీ అడుగులు కుత్బుల్లాపూర్,మే9: హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణపై కొంపల్లి మున్సి�
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అంబర్పేటలో స్విమింగ్ పూల్ ప్రారంభం గోల్నాక, మే 9: కరోనా మహమ్మారి నేపథ్యంలో గత రెండేండ్లుగా మూసిఉన్న స్విమ్మింగ్ పూల్ తిరిగి ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కాలేరు �
మౌలిక వసతుల కల్పన నిరంతర ప్రక్రియ.. నగరంలో త్వరలోనే వంద శాతం మురుగునీటి శుద్ధీకరణ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం పౌరుల బాధ్యత.. నెటిజన్లతో మంత్రి కేటీఆర్ ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో పౌరులతో సంభాషణ సిటీబ్
సనత్నగర్ నియోజకవర్గంలోని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో మంజూరైన చెక్కులను ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో లబ్ధిదారులకు అందించారు.
మన ఊరు -మన బస్తీ-మన బడి కింద సైదాబాద్ మండలంలో 13 పాఠశాలలు ఎంపిక 1.84 కోట్ల నిధులు మంజూరు మౌలిక వసతుల కల్పనకు నేడు శ్రీకారం సైదాబాద్, మే 8 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బస్తీ-మన బడి కార్య�
ఖైరతాబాద్, మే 8 : వర్షా కాలం వచ్చిందంటే నాలాలు చెరువులుగా మారుతాయి. ఫలితంగా కాలనీలు, బస్తీలు ముంచెత్తుతాయి. ఖైరతాబాద్ సర్కిల్లో ప్రతి ఏడాది వర్షాకాలంలో ముంపు సమస్య వస్తున్నది. ప్రజలు ఇష్టారీతిలో వ్యర్థ