విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ సుల్తాన్ బజార్, మే 8: విద్యార్థులు శ్రమను ఆయుధంగా చేసుకుంటే విజయం బానిసవుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్ర
సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల ప్రతిభ జాతీయ స్థాయిలో ప్రథమ గుర్తింపు కుత్బుల్లాపూర్, మే 8: మార్గం మధ్యలో వాహనంలోని పెట్రోల్ అయిపోతే నెట్టుకుపోవాల్సిన అవసరం లేదు. బ్యాటరీ సహాయంతో గ�
ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ‘వైటాథాన్’ రన్ ఖైరతాబాద్, మే 8: చిన్న పిల్లల్లో కంటి క్యాన్సర్ వస్తుందని, వ్యాధి అవగాహన పెంచుకోవాలని, అందుకు గాను తల్లిదండ్రు లు అప్రమత్తం కావాలని పలువురు
మంత్రి మల్లారెడ్డిని కలిసిన మేడ్చల్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు మేడ్చల్ రూరల్, మే 8 : కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని ఆదివారం మేడ్చల్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. గుండ్లపోచంపల్ల�
కందుకూరు, మే 8: దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఒక్కో లబ్ధిదారుడికి ఉచితంగా రూ.10లక్షలు ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకం అమలు అవ�
మన ఊరు-మనబడి, మనబస్తీ-మనబడి అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు పాఠశాలలను బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వాటిని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముంద
బాక్స్టైప్ నాలా పనులను వేగవంతంగా పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూ చించారు. నాగోల్ డివిజన్ పరిధి దేవకీ కన్వెన్షన్ హాల్ సమీ
‘చెల్లని నాణేనికి గీతలెక్కువ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మొరుగుడెక్కువ’ అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అవమానిస్తూ మాట్లాడి
మహిళలు, చిన్నారుల సంరక్షణే ప్రధాన బాధ్యతగా భరోసా కేంద్రం ఏర్పడిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. శనివారం నాంపల్లిలోని భరోసా సెంటర్ ఆరో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మరణించింది. పోలీసుల కథనం ప్రకారం.. దిల్సుఖ్నగర్ న్యూ గడ్డిఅన్నారం కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి జంగయ్య యాదవ్, భూదేవి ( 58) దంపతులు నివ
రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతిచెందింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డీఎల్ఎఫ్ ప్రాంతానికి చెందిన సుకినే నాగరాణి(23) నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఓ హాస్పటల్లో స్టాఫ్ నర్స
ఓ ఆగంతకుడు స్టార్ మేకర్స్ యాప్ ద్వారా తన ఫోన్ నంబర్ను సేకరించి అసభ్యకరంగా వాయిస్ మెసేజ్లు పంపుతున్నాడని, ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తానని బెదిరించాడని ఓ టాలీవుడ్ నటి సైబరాబాద్ షీ టీమ్స్�
జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సఖీ సెంటర్లో సేవలను మరింత బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ వ�
బసవేశ్వరుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడువాలని రాష్ట్ర వీరశైవ లింగాయత్ అధ్యక్షుడు శ్రీవెన్న ఈశ్వరప్ప పేర్కొన్నారు. శనివారం మహేశ్వరం మండల కేంద్రంలో రాజరాజేశ్వర దేవాలయం ప్రాంగణంలో మహాత్మ బసవేశ్వరున
సలీంనగర్లోని శ్రీవాణి (ఫర్హత్) దవాఖానలో శనివారం ఉదయం షార్ట్సర్క్యూట్తో అగ్నిప్రమా దం సంభవించింది. ఓపీ విభాగం పూర్తిగా దగ్ధమైంది. గేట్ పక్కనే ఉన్న ఫార్మసీకి మంటలు వ్యాపించటంతో పాక్షికంగా దెబ్బతిన్