జైలులో పరిచయం హత్యకు దారితీసింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిర్రా సమీపంలోని షాషిబ్లీహిల్స్కు చెందిన మహ్మద్ ఒమర్ అలియాస్ చిం టూ(25) ప్లంబర్.
అసభ్యకరమైన సందేశాలతో ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధిస్తున్న యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన మల్రాజ్ సింగ్ ఔలాక్ (29) అమెరి�
ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం పేట్ బషీరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ప్రజలు,
బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణోత్సవం ముషీరాబాద్, మే 10: విద్యానగర్లోని శ్రీవీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షిక వేడుకల్లో భాగంగా మంగళవారం గ�
కీసర, మే 10 : రైతాంగానికి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కంపెనీల లైసెన్స్ రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి మేరిరేఖ ఆదేశించారు. కీసర మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం విత్తన కంపెనీలు, డీలర్లతో ప్రత
పంచాయతీలో వాటర్ పైప్లైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరమ్మతు పనుల కోసం పంచాయతీ నుంచి నిధులను కేటాయించి పనులు చేయిస్తున్నామని చీర్యాల్ సర్పంచ్ తుంగ ధర్మేందర్ తెలిపారు.
అమ్మాయిలను నమ్మించి లక్షలు దోపిడీ ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైం పోలీసులు పోలీసులఅదుపులో నిందితుడు సిటీబ్యూరో, మే 9(నమస్తే తెలంగాణ): హర్ష చెరుకూరి అలియాస్ వంశీకృష్ణ మంచోడు కాదు. అతడి మాయలో పడొద్దు. అతడు
వచ్చే నెలలలో రెండో విడత దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక లబ్ధిదారులకు వాహనాలు అందించిన అధికార యంత్రాంగం పాల్గొన్న ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, బేతి సుభాష్ రెడ్డి మేడ్చల్, మే 9(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్
రేపే ప్రారంభానికి సిద్ధం నిరుపేదలకు మరింత చేరువ కానున్న వైద్య పరీక్షలు సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు నాణ్యమైన వైద్య పరీక్షల కోసం తెలంగాణ సర్కార్ శ్రీకా