శరవేగంగా చారిత్రక పథకం డెడ్ స్టోరేజీలోనూహైదరాబాద్ తాగునీటికి భరోసా రెండు బడ్జెట్లలోనే రూ.1400 కోట్లు కేటాయింపు 60 శాతం మేర పూర్తయిన పనులు 36 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు గ్రీన్సిగ్�
ముంపు సమస్య లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీఎన్రెడ్డినగర్ డివిజన్ సచివాలయ నగర్లో రూ.3కోట్లతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ను
22 ఏండ్ల నుంచి చోరీలే అతని వృత్తి. రెండు సార్లు పీడీ యాక్ట్ మీద జైలులో ఉన్నా ప్రవర్తన మారలేదు. 2019 తర్వాత జైలు నుంచి విడుదలయి 31 దొంగతనాలకు పాల్పడి బుధవారం రాచకొండ పోలీసులకు చిక్కాడు.
నగదు బ్యాగ్తో వెళ్తున్న వ్యక్తిని అటకాయించి రూ.50 లక్షలు దోపిడీ చేసిన కేసును సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. బాధితుడి స్నేహితుడే ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలింది.
‘వస్తే మొత్తం డబ్బులతో వస్తా.. లేదంటే నాపేరు మీద ఇన్సూరెన్స్ క్లెయి మ్ చేయండి...’ అంటూ ఓ బ్యాంకు ఉద్యోగి స్నేహితులతో చెప్పి, తాను పని చేసే బ్యాంకులోనే నగదును కాజేసి పరారయ్యాడు.
ఎంతో క్లిష్టమైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తూ పేద ప్రజలకు ప్రభుత్వ దవాఖానలపై భరోసాను కల్పించడం అభినందనీయమని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్ఎం ముజీబ్హుస్సేనీ అన్నారు.
ఓ పత్రిక సీఈఓగా పనిచేస్తున్నానని తనకు అధికారులు, ప్రముఖ వ్యక్తులందరు పరిచయమని వారితో దిగిన ఫోటోలను చూపించి ఏదైనా పనులు ఉంటే చేసిపెడతానని అమాయక ప్రజలను నమ్మించి వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బులు కా�
బస్తీలు, కాలనీల్లో సమస్యలను గుర్తించడంతోపాటు పరిష్కారం చూపేందుకు గురువారం నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ‘సమస్యలపై శంఖారావం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనా
పుట్టుకతో కాలేయ సమస్యతో బాధపడుతున్న ఓ రోగికి అత్యంత సంక్లిష్టమైన కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్ప్లాంటేషన్) శస్త్రచికిత్సను బంజారాహిల్స్లోని రెనోవా-ఎన్ఐజీఎల్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు.
ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్టు 358 కేజీల గంజాయి, కారు, మూడు మొబైల్ ఫోన్లు, రూ. 1300 నగదు స్వాధీనం మన్సూరాబాద్, మే 11: గంజాయి రవాణా కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను హయత్నగర్ పోలీసుల సహకారంతో ఎ�
నేర నియంత్రణ చాలా ముఖ్యమని, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. గచ్చిబౌలి సైబరాబాద్ పోలీ సు కమిషనరేట్ కార్యాలయం లో బుధవారం సీ�
రాచకొండ పోలీసు కమిషనరేట్ సీసీఎస్కు చెందిన ఇన్స్పెక్టర్ దేవేందర్ను పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సస్పెండ్ చేశారు. ఫిబ్రవరిలో రాచకొండ పోలీసులు సీసీఎస్ పోలీసులు లారీ టైర్ల కంటెయినర్లను లూటీ చేస�
అనారోగ్యంతో చికిత్స పొందిన దంపతులకు ఆరోగ్య బీమా సొమ్ము చెల్లించాల్సిందేనని హైదరాబాద్ వినియోగదారుల ఫోరం-3 స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది.