చర్లపల్లిలో కార్మికుల పిల్లల సంరక్షణకు డే కేర్ కేంద్రాలను ప్రారంభించినఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఉప్పల్/ చర్లపల్లి, మే 10 : పారిశ్రామికవాడలో పనిచేసే కార్మికుల పిల్లల సంరక్షణకు కొవే సంస్థ చేస్తున్న క
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ తర్ఫీదుతో పాటు నిరుద్యోగులకు రూ.1500 పుస్తకాలు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 400 మంది పోటీ పరీక్షలకు సన్నద్ధం మేడ్చల్, మే 10(నమస్త
ఒక ఓటరుకు ఒకే చోట ఓటుహక్కు ఉండేలా చర్యలు చేపడుతున్నామని, ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు.
నిందితుడి డెబిట్ కార్డు నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకున్న రాచకొండ పోలీసు కమిషనరేట్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ వ్యవహరం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాప్రాసర్కిల్లో ఈ ఏడాది (2022 -2023)కి సంబంధించి ఎర్లీబర్డ్ (ముందస్తు) ఆస్తిపన్ను చెల్లింపులు రికార్డుస్థాయిలో జరిగాయి. ఏప్రిల్ 30తో ఎర్లీబర్డ్ చెల్లింపులు ముగిసిన సంగతి తెలిసిందే.
గ్రేటర్ హైదరాబాద్, గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే అర్చకులకు ధూప, దీప, నైవేద్యం అందించడానికి కృషి చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్రెడ్డికి తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ అధ్యక్ష�
పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిసున్నది. వేసవి సెలవులు కావడంతో అంగన్ వాడీ కేంద్రలు మూసి వేయడంతో వారి ఇండ్ల వద్దకే బాలామృతం, గుడ్లు అంగన్వాడీ టీచర్లు వెళ్లి అందజేస్తున్నార�