ఖైరతాబాద్ జోన్ పరిధిలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
నేడు పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సాయన్న శంకుస్థాపనలు 56 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి సిద్ధం సికింద్రాబాద్, మే 20 : కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎమ్
సుందరయ్య పార్కులో అభివృద్ధి పనులు ప్రారంభం నగరంలోనే బెస్ట్ పార్కుగా తీర్చిదిద్దుతా చిక్కడపల్లి, మే 20 : సుందరయ్య పార్కను అభివృద్ధి చేసి హైదరాబాద్ నగరంలోనే బెస్ట్ పార్కుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్య�
సుల్తాన్బజార్, మే 20 : వ్యవసాయ విధానంలో రసాయనాల వాడకంతో భూమి కలుషితమవుతుందని, సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేయడం ద్వారా భూమిని కాపాడుకోవచ్చని ఇందిరా ప్రియ దర్శిని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిప�
కోట్ల వ్యయంతో పనులు నిర్మాణ పనులు ప్రారంభం పలు కాలనీల నీటి సమస్యలకు చెక్ కాలనీల్లో నీటి సరఫరాకు చర్యలు శేరిలింగంపల్లి, మే 20: కొండాపూర్ సెంట్రల్ పార్క్ పరిసర ప్రాంతాల కాలనీలకు తాగునీటి కష్టాలు తీరనున�
నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణంలో భారీగా వసూళ్లు పైనుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు పంపకాలు త్వరలో మరిన్ని అరెస్ట్లకు రంగం సిద్ధం 6 బృందాలతో దర్యాప్తు చేస్తున్న సిట్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): నకిలీ స�
ప్యారానగర్లో కేంద్రం ఏర్పాటుకు తొలగిన అడ్డంకులు రోడ్డు నిర్మాణ పనులకు అటవీశాఖ గ్రీన్సిగ్నల్ జవహర్నగర్ డంపుయార్డుపై తగ్గనున్న ఒత్తిడి రెండు కేంద్రాల ద్వారా 35 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి సిటీబ్యూర�
మీర్పేట కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి నాలా పనులు, మంచి నీటి పైపులైన్లు ఏర్పాటు చేయండి పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలి బడంగ్పేట,మే 19 : కాలనీల్లో మౌలిక వసతుల పై ప్రత్యేక దృ�
వర్షాకాలం ముగిసే వరకు నిషేధం.. అతిక్రమిస్తే చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు ప్రమాదకర గోడలు, శిథిల భవనాల కూల్చివేత వానకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ ): వర్షాకాలం ముం�
నామమాత్రపు ఫీజుతో పెండ్లిండ్లు, శుభకార్యాలు అందుబాటులోకి వచ్చిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కంటోన్మెంట్ కమ్యూనిటీ హాల్ భవనం రూ.2 కోట్ల 20 లక్షల వ్యయంతో నిర్మాణం హర్షం వ్యక్తం చేస్తున్న బస్తీ ప్రజలు బొల�
ఎర్రగడ్డ, మే 19 : ఎర్రగడ్డలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘సమస్యలపై శంఖారావం’ పాదయాత్రకు స్థానికుల నుంచి విశేష స్పం దన లభించింది. సుల్తాన్నగర్, యూపీ గల్లీ ప్రాంతాల్లో స్థా�
అమీర్పేట్, మే 19 : సనత్నగర్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ఎక్కడా నిధుల లోటు లేకుం డా చూస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నా రు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పటివరకు ప్రజా సమస్యల పరిష్కారానిక
ఆ స్థలాల్లో పేదలకు డబుల్ ఇండ్లు మెట్లబావిని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నాం ఎంజీ రోడ్లో 16 అడుగుల మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిటీబ్య�
అంబర్పేట, మే 19 : నల్లకుంట ఫీవర్ చౌరస్తా నాలాకు శాశ్వత పరిష్కారంగా స్లాబు నిర్మాణం చేపడతామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. గురువారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి నల్లకుంట రెసిడెన�