మియాపూర్, మే 19 : పట్టణ ప్రణాళికా విభాగంలో నెలకొన్న కోర్టు కేసులపై కౌంటర్లు దాఖలు ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య పేర్కొన్నారు. న్యాయస్థానం నుంచి ఆదేశాల అనంత�
బోడుప్పల్, మే19: తెలంగాణలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువా�
శామీర్పేట, మే 19 : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే జీవో 714తో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని టీఆర్ఎస్కేవీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్ అన్న
ఆ కుటుంబం ఎంతో గౌరవ మర్యాదలతో బతికేది. ఆ ఇంటి ఆడపడుచు ప్రేమించి పెండ్లి చేసుకోవడంతో కక్ష పెంచుకున్న అమ్మాయి తండ్రి గూండాలతో అల్లుడిని హత్య చేయించాడు. దీంతో ఆ కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొనడంతో పాటు �
రచనా పటిమకు వయసుతో సంబంధం ఉండదు. కాలంతో ఎంత ఎక్కువగా సహగమనం చేస్తే అంతగా కలంలో పదును తేలుతుంది. అటువంటి సాహితీమూర్తులు కొందరు తెలుగు రచనా స్థాయిని పెంచేందుకు ఇతోధిక కృషి చేస్తున్నారు.
తనకున్న మానసిక వైకల్యాన్ని తలుచుకుంటూ ఆ యువకుడు కుంగిపోలేదు. తన కాళ్లపై తాను నిలబడాలనుకున్నాడు. పట్టుదలతో చదివి మనోధైర్యంతో డెలివరీ బాయ్ ఉద్యోగం సాధించాడు. రెండేండ్లుగా ఓ ప్రముఖ కంపెనీలో విధులు నిర్వ�
ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న పాత నేరస్తుడిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాలానగర్ ఏసీపీ పుర�
సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు, కార్పొరేటర్ దవాఖానలు కాదన్న తుంటి ఆపరేషన్ను వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా దవఖాన వైద్యులు చాలెంజ్గా తీసుకొని విజయవంతం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రోత�
ఆటో, లారీ, క్యాబ్ సేవలు నిలిచిపోనున్నాయి. 714 గెజిట్ నోటిఫికేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఫిట్నెస్ ఆలస్య రుసుం రోజుకు రూ.50 వసూలు చేయడాన్ని నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నట్టు త�
వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని మాదాపూర్లోని సాంస్కృతిక వనరుల శిక్షణ సంస్థ ప్రాంతీయ కార్యాలయం(సీసీఆర్టీ)లో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు సమ్మర్ క్యాంపులను నిర్వహించనున్నారు. సంస్కృతి,
ట్రాఫిక్ చలాన్ విధించిన నెల రోజుల్లోపు క్లియర్ చేసుకుంటే వాహనదారులకు 20శాతం వరకు రాయితీ ఇచ్చే యోచనలో నగర ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. ప్రతిపాదనల దశలో ఉన్న ఈ స్కీమ్ను కార్యచరణలోకి తెచ్చేందుకు కసరత్తు
చీటింగ్ కేసులో భార్యభర్తలకు రెండేండ్ల జైలు శిక్ష విధించారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్కాలనీలోని జ్యోతి ఎస్టేట్స్లో ఫ్లాట్ నం. 601లో నివాసం ఉండే జి. శ్రీనివాసరావు, జి. భారతిదేవ�
జీహెచ్ఎంసీలోని పౌర సేవలు ఒక్కొక్కటిగా ‘మీ -సేవ’ పరిధిలోకి వచ్చి చేరుతున్నాయి. కస్టమర్ సర్వీస్ సెంటర్లు (పౌర సేవా కేంద్రాలు) ద్వారా అందుతున్న సేవలను మరింత సులభతరం చేస్తూ ఇప్పటికే జనన, మరణ ధ్రువపత్రాల స�
వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఎంపిక చేయడంపై పలు బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు బుధవారం విద్యానగర్లోని బీసీ భవన్లో సంబురాలు చేసుకున్నారు. పలు �