సహకార బ్యాంకులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సహకార ధర్మ పీఠం ఆధ్వర్యంలో బుధవారం బాగ్లింగంపల్లి సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో ‘సహకార బ్యాంకుల రక్షణ’పై సదస్సు నిర్వహించారు.
తెలుగు సినిమాలు, నాటకరంగాల్లో తెలంగాణవాదం ఇంకా బలపడాలని భాషా,సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అన్నారు. భాషా సాంస్కృతికశాఖ, తెలంగాణ నాటక రివర్టరీ సంయుక్తాధ్వర్యంలో వాయిస్ యాక్టింగ్, వాయిస్ ఓ�
టీఆర్ఎస్ తరపున రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం పొందిన టీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర నివాసం వద్ద సందడి నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో రవిచంద్ర నివాసానికి పెద్ద ఎత్తున టీఆర్ఎ
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు మతి భ్రమించిందని.. ఆయన వీలైనంత త్వరగా ఎర్రగడ్డ మెంటల్ దవాఖానాలో చేరితే బాగుంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ హి
కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం అభివృద్ధి ఆగకూడదనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన�
అడిక్మెట్ డివిజన్లోని లలితానగర్లో డ్రైనేజీ సమస్యను నెల రోజుల్లో పరిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. రూ1.30 కోట్ల వ్యయంతో చేపడుతున్న పైపులైన్ నిర్మాణ పనుల్లో భాగంగా నాలుగవ ఫేస్ పన�
అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన మూడు వేర్వేరు చోరీ కేసుల్లో బుధవారం ఐదుగురు దొంగలను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. అంబర్పేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మలక్పే�
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం పేట్ బషీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ప్రజల
దుండిగల్లోని అరుంధతి వైద్యశాలలో బుధవారం పలువురు అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి ముఖ్యఅతి
ప్రియురాలిని ఇబ్బంది పెడుతున్నాడని పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేశారు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లోని జ్ఞానీజైల్సింగ్నగర్లో నివాసం ఉంటున్న ఓ బ�
నిధులున్నాయి..టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. నెలలు గడుస్తున్నాయి అయినా అధికారుల్లో అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది.సీసీ రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.27 లక్షల నిధులను మంజూరు చేసింది.
కంటోన్మెంట్ పరిధిలోని రెండో వార్డు నారాయణ జోపిడి సంఘం బస్తీలో నూతనంగా నిర్మించనున్న డబుల్ బెడ్ రూం ఇండ్లకు సంబంధించిన అర్హులందరికీ ఇండ్లను కేటాయించడం జరుగుతుందని ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. కొ�