రెండు రోజుల్లో ‘పది’ పరీక్షలు షురూ విద్యార్థులు ఒత్తిడిని జయించాలి ప్రణాళికతో ముందుకు సాగాలి..! అప్పుడే మెరుగైన ఫలితాలు సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): పది పరీక్షలు.. విద్యార్థి జీవితానికి పునాది. భవిష్య�
10 లక్షల విలువైనసరుకు స్వాధీనం చార్మినార్, మే 20: పార్ట్టైం ఉద్యోగాలు చేస్తూ గంజా యి నుంచి తయారు చేసే హాష్ ఆయిల్కు అలవాటు పడ్డ ఇద్దరు యువకులు దానిని నగరంలో సైప్లె చేస్తూ పోలీసుల కు చిక్కారు. దక్షిణ మండల ట
మేడ్చల్, మే 20(నమస్తే తెలంగాణ): ఖరీఫ్ సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక ఖరారు చేసింది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేలా సిద్ధం చేసిన ప్రణాళికను రైతులు అమలు చేయ
హైదరాబాద్, ఆట ప్రతినిధి, మే 20: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సే నో టూ డ్రగ్స్’ ప్రచారంలో భాగంగా వచ్చే నెల 2, 3వ తేదీల్లో తెలంగాణ క్రికెట్ కప్ టోర్నీని నిర్వహిస్తున్నారు. రాష్�
బేగంపేట్, మే 20: స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు మహాత్మాగాంధీ పేరును ఉపయోగించుకోవడం దుర్మార్గపు, నీచమైన ఆలోచన అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఆ
తీరిన తాగునీటి కష్టాలు గతంలో నీటి కోసం ఇబ్బందులు నేడు నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో సమృద్ధిగా తాగునీరు మేడ్చల్ కలెక్టరేట్, మే 18 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకంతో ప్రజల తాగునీటి క�
మియాపూర్, మే 20 : ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి పనులను చేపడుతున్నదని, వీటి అమలు విషయంలో ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. అభివృద్ధి �
మహేశ్వరంలో డీసీసీబీ బ్యాంకు.. చురుకుగా సాగుతున్న పనులు మహేశ్వరం, మే 20: రైతులకు చేరువులో ఉండేందుకు మహేశ్వరం మండల కే్రంద్రంలో డీసీసీబీ బ్యాంక్ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రూ.60లక్షలతో చేపట్టిన న�
ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం వరకు పూర్తి చేయనున్న ట్లు అధికారుల వెల్లడి వ్యక్తం చేస్తున్న స్థానికులు మైలార్దేవ్పల్లి, మే 20 : హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో భాగంగా అన్ని ప్రధాన రహదారులలో పా టు ఫ్�
నియోజకవర్గంలో 10,150 మంది విద్యార్థులు 57 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. ఒక్కో తరగతిలో 12-15 మంది విద్యార్థులు సెంటర్లో 150-180 మంది.. ఐదు నిమిషాలు ఆలస్యమైనా నో ఎంట్రీ.. కుత్బుల్లాపూర్,మే20: ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ప�
ఇబ్బందులు లేకుండా చర్యలు వ్యర్థాలు, చెత్తకుప్పలు తొలగింపు 13.8లక్షలతో కొనసాగుతున్న పనులు మూసాపేట, మే20: వరదనీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వానకాలానికి ముందే పూడికతీత పనులు పూర్తి చేసేలా అధ�
గోల్నాక, మే 20: నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం గోల్నాక డివిజన్లోని తిరుమలనగర్లో రూ.17ల�