మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రాంగోపాల్పేట్ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన బేగంపేట్ మే 21: ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శని
వన కళాశాల వార్షిక సదస్సులో విశ్రాంత సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ వ్యవసాయ యూనివర్సిటీ, మే 21: వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకుని మంచి ఫలితాలు సాధించి దేశం మెచ్చేలా ఎదగాలని వి శ్రాంత ఐపీఎస్ అధికారి, సీబీఐ మ
బండ్లగూడ జాగీర్లో పది పార్కుల ఏర్పాటుకు చర్యలు వ్యక్తం చేస్తున్న స్థానికులు బండ్లగూడ, మే 21: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు అధికారులు చర్యలు తీసుక�
సకాలంలో పనులు పూర్తి చేశాం : మేనేజర్ శ్రవణ్ ప్రజలకు తొలగిన నీటి ఎద్దడి కష్టాలు సైదాబాద్, మే 21 : జలమండలి సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా చేపట్టిన పనులను అధికారులు సకాలంలో పూర్తి చేశారు. వేసవి కాలంలో కల�
సైదాబాద్, మే 21 : రూ.4కోట్ల వ్యయంతో చేపట్టిన సైదాబాద్ పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. సైదాబాద్ పాత పోలీస్స్టేషన్ శిథిలావస్థకు చేరటంతో దాన్ని కూల్చివేసి కొత్తగా నిర్మిస్తున�
మేడ్చల్ రూరల్, మే 21 : మేడ్చల్ మండల పరిధిలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన పలువురికి సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయం మంజూరైంది. కురాకుల వరలక్ష్మికి రూ.65వేలు, కురాకుల శ్రీకాంత్కు రూ.27 వేలు, నాగరాజుకు రూ.20�
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాప్రా, మే 21: ఆపదకాలంలో సీఎం రిలీఫ్ఫండ్ వేలాదిమందికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి అన్నారు. శనివారం కాప్రాడివిజన్ శ్రీరామ్నగర్కాలనీలో అన
దుండిగల్,మే21: ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ మేడ్చల్జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. శనివారం దుండిగల్ మున్సిపా�
చార్మినార్, మే 20 : పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని విద్యాశాఖ ఉప విద్యాధికారులు తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించే వార్షిక పరీక్షలకు ఎలాంటి అవక
అంతర్జాతీయ ప్రమాణాలతో ఐకానిక్ పార్కు ప్రతిపాదనలు సిద్ధం చేసిన టీఎస్ఐఐసీ దేశ, విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలు..కండ్లు చెదిరే భవనాలు.. విలాసవంతమైన హోటళ్లు.. విశాలమైన రహదారులతో ఐటీ కారిడార్ నగరానికి ఐకానిక
శిల్పా ఫ్లై ఓవర్లో.. స్టీల్ పోర్టల్ ఫ్రేమ్స్ తొలిసారిగా ఎస్ఆర్డీపీలో అద్భుత నిర్మాణం మలుపులు, మూలలు వచ్చే ప్రాంతాల్లో ఏర్పాటు ఆరు లేన్లలో వంతెన నిర్మాణం ఆగస్టు చివరి నాటికి అందుబాటులోకి.? గచ్చిబౌల
శరవేగంగా నాలా అభివృద్ధి పనులు వరద సమస్యకు శాశ్వత పరిష్కారం వానలొచ్చేలోపే పలుచోట్ల పనులు పూర్తి ఎస్ఎన్డీపీ పనుల పర్యవేక్షణకు ముగ్గురు సీఈలు శివారు మున్సిపాలిటీల్లోనూ చుర్గుగా నిర్మాణాలు సిటీబ్యూరో,
సిటీబ్యూరో, మే 20 (నమస్తేతెలంగాణ) : మొన్నటివరకు భానుడి భగభగలతో వేడెక్కిన నగరం రెండురోజులుగా చల్లబడింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో శుక్రవారం పలుచోట్ల గాలిదుమారంతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. రాగల 3 రోజులు వ