దుండిగల్ మే22: మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ శంభీపూర్రాజును ఆదివారం శంబీపూర్లోని కార్యాలయంలో పలు సంఘాల నేతలు, అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వంగా �
పలు కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మైనంపల్లి ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో పలువురు చేరిక నేరేడ్మెట్,మే 22 : మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే �
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కృష్ణారావు కేపీహెచ్బీ కాలనీ, మే 22 : కేపీహెచ్బీ కాలనీని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కేపీహె�
రూ.5.50 కోట్లతో ఘట్కేసర్ మున్సిపాలిటీలో బాలికల ఐటీఐ కళాశాల భవన నిర్మాణం హెచ్ఏఎల్ కంపెనీ ఆర్థిక సహాయం చురుకుగా పనులు..పర్యవేక్షిస్తున్న అధికారులు ఘట్కేసర్, మే 22 : ఘట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లో�
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రూ. 4.54 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం బేగంపేట్ మే 22: బేగంపేట్ నాలా పరిసర ప్రాం తాల్లో వరదముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నట్లు మంత్రి తలసాన�
కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం మారేడ్పల్లి, మే 22: వైద్యులు దేవుళ్లతో సమానమని, ప్రాణాలను హరిస్తున్న మహమ్మారి �
బాసటగా నిలుస్తున్న బస్తీ దవాఖానలు ఒక్కో ఆస్పత్రికి రోజుకు 60 నుంచి 80 మంది అన్ని రకాల మందులు, పరీక్షలు ఇక్కడే బస్తీ దవాఖానలు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ సమస్యలతో బాధపడుతున్న �
మంత్రి తలసాని శ్రీనివాస్ మారేడ్పల్లి, మే 22: కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మోండా డివిజన్లో పలు అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మోండా డివిజన్లో నాలా బజార్�
మెహిదీపట్నం, టోలిచౌకి, నానల్నగర్ ప్రాంతాల్లో పనులు వేగిరం మెహిదీపట్నం, మే 22 : ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడానికి జీహెచ్ఎంసీ అధికారులు నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో రోడ్లు నిర్మిస్తున్నార�
అంబర్పేట, మే 22: అంబర్పేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సమస్యలు తెలుసుకునేందుకు ఉదయం, సాయం�
పిల్లలకు క్రీడా పరికరాలు ఏర్పాటు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు పీర్జాదిగూడ, మే : పట్టణాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. 2021-22 పట్టణ ప్రగతిలో భాగంగా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ �
కవాడిగూడ, మే 22: డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులకు తెలిపారు. ఈ మేరకు ఆదివారం కవాడిగూడ డివిజన్ దోమలగూడ గగన్మహల్లోని శివ ప్యాల�
గ్రామాల పేరుతో క్రికెట్ పోటీలు క్రీడల్లో ఉత్సాహం నింపేలా నిర్వహణ ఐపీఎల్ తరహా పేర్లతో ముందుకు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా జోరుగా ఆటలు పెద్దఅంబర్పేట, మే 21; ఓ పోటీ.. ఆడాలన్న ఆసక్తిని పెంచుతుంది.అంతా ఒక్క
జిల్లాలో 74 వేలమంది విద్యార్థులు 406 పరీక్ష కేంద్రాల ఏర్పాటు సిటీబ్యూరో, మే 21 (నమస్తేతెలంగాణ): పదోతరగతి వార్షిక పరీక్షలు ఈనెల 23 నుంచి (సోమవారం) నుంచి ప్రారం భం కానున్నాయి. జూన్ 1 వరకు జరిగే ఈ పరీక్షలకు హైదరాబాద్