జువైనల్ హోమ్కు వచ్చే చిన్నారుల్లో మార్పులు తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోనే ఎక్కడాలేని విధంగా సైదాబాద్ జువైనల్ హోమ్ డిపార్టుమెంట్ కార్యాలయం ఆవరణలో రూ.13 లక్
రోప్ అమలుతో వాహనదారుల్లో మార్పు వస్తున్నదని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. ట్రాఫిక్ అంతరాయానికి కారణమయ్యే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రోప్ను పకడ్బందీగా అమలు చేస్తున్న�
గాంధీ దవాఖాన మైక్రోబయాలజీ, హాస్పిటల్ పరిపాలనా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ‘హస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్' పుస్తకాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం కోఠిలోని డైరెక్టర్ ఆ
ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులతోపాటు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ నిర్ణయించింది. ఇప్పటి వరకు అరకొర సౌకర్యాలతో కొనసాగిన ప్రభుత్వ పాఠశాలలు, ఇక నుంచి ప్రైవేటుకు దీటుగా, అన్ని వసతులతో తయారు కా�
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న శేరిలింగంపల్లిని ‘వ్యూహాత్మక’ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్కు విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపా
వివిధ శాఖాధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి, ట్రాఫిక్, లా అండ్
ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులతోపాటు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ నిర్ణయించింది. ఇప్పటి వరకు అరకొర సౌకర్యాలతో కొనసాగిన ప్రభుత్వ పాఠశాలలు, ఇక నుంచి ప్రైవేటుకు దీటుగా, అన్ని వసతులతో తయారు కా�
జీహెచ్ఎంసీ - 14 వ సర్కిల్లో ఓటరు కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధాన కార్యక్రమం కొనసాగుతోంది. సర్కిల్ కార్యాలయం పరిధిలోని బీఎల్ఓలు ఓటరు జాబితాను అనుసరించి ఆధార్ కార్డులను అనుసంధానం చేస్తున్నారు.
రాంనగర్ డివిజన్ పాలమూరు బస్తీలో నివాసం ఉంటున్న కే స్వరూప అనే దళిత మహిళ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్న జే శ్రీనుపై చిక్కడపల్లి పోలీసులకు ఎస్సీఎస్టీ కేసు నమోదు�
వ్యాపార, వాణిజ్య కేంద్రాలు నిర్వహిస్తున్న వారికి ట్రెడ్ లైసెన్సులు తప్పనిసరి. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ సర్కిల్లో కొందరు ఎలాంటి ట్రేడ్ లైసెన్సులు లేకుండా వ్యాపారాలు సాగిస్తున్నారు.
హుస్సేన్సాగర్ చారిత్రక, అంతర్జాతీయ పర్యాటకానికి ఇప్పుడు కేరాఫ్గా మారింది. తెలంగాణ పాలనాసౌధం సచివాలయానికి చెంతన ఉన్న ఈ చారిత్రక తటాకం చుట్టూ ఊహించనిరీతిలో అభివృద్ధి సరికొత్త పుంతలు తొక్కుతున్నది.
భయపడొద్దు.. మీ రక్షణ కోసం షీ టీమ్స్ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో నిఘా ఉంది.. పోకిరీగాళ్ల ఆటలు చెల్లవు.. అంటూ మహిళలకు రాచకొండ పోలీసులు భరోసా ఇస్తున్నారు.