రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంవైపే ఉన్నారని, అన్ని రాజకీయ పార్టీలకు కాలం చెల్లినట్టేనని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జవహర్నగర్ కార్పొరేషన�
దేశంలో మెట్రోపాలిటన్ నగరాల కంటే గ్రేటర్ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. విశ్వనగరం దిశగా అడుగులు పడుతున్న వేళ వడివడిగా మరో వంతెన సిద్ధమయింది.
ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. రచన టెలివిజన్, భక్తి టీవీ సంయుక్త ఆధ్వర్యంలో వర్గల్ శ్రీ శారదా వైదిక స్మార్థ వేదపాఠశాల విద్యార్థుల వేదపఠనంతో
తెలుగు పత్రికారంగంలో విలువలను, ప్రమాణాలను పాటిస్తూ జర్నలిస్టులకు ఆదర్శ గురువుగా వరదాచారి నిలిచారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కొనియాడారు.
జేఎన్టీయూ పరిధిలో కొనసాగుతున్న ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ఇప్పటి వరకు వేర్వేరు షెడ్యూల్ ప్రకారం తరగతుల నిర్వహణ, సెమిస్టర్ నిర్వహణ, ఫలితాల వెల్లడి జరిగేది.
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతే లక్ష్యంగా ఈ నెల 28న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి తెలిపారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తురయాంజాల్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) లేఅవుట్కు సోమవారం జరిగిన ప్రీబిడ్ సమావేశం విజయవంతమై
ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ విద్యాసంస్థల అనుబంధ శాఖ క్రీక్ ప్లానెట్ సీడ్స్ మార్స్, సీడ్స్ యురేనస్ పాఠశాల చందానగర్ పీజేఆర్ స్టేడియంలో ‘సంగం’ పేరుతో పాఠశాల
ధనుర్వాతం, డిప్తీరియా నిర్మూలన వ్యాక్సిన్ను జిల్లాలోని పిల్లలందరికీ వేయించాలని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా అధికారులను ఆదేశించారు.