భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాలను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు భవిష్యత్తు తరాలకు చేరవేసేలా హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ‘రాధాగోవిందుల’ రథ యాత్రను నిర్వహిస్తున్నామని అక్షయపాత్ర తెలుగు రాష్�
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన కృత్రిమ మేధస్సు( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకున్నది.
లైసెన్స్ తుపాకీతో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఫైరింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన పంజాగుట్ట పోలీసు కానిస్టేబుల్ సాయికుమార్, హోంగార్డు రవిబాబు అతడిని నిలువరించారు.
నియోజకవర్గాల పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు దడ పుట్టిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో వాహనాలు నడపడంపై సరైన అవగాహన ఉంటే కొంత వరకు ఇంధనం పొదుపు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పారిశ్రామికవాడ ఆడిటో�
పేద ఇంటి ఆడ బిడ్డ ఇంట్లో పెండ్లి బాజాలు మోగాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం మల్కాజిగిరి ఆనంద్బాగ్లోని కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 105 మంది లబ్ధిదారులకు ఎమ్మె�